You Searched For "LatestNews"
ఆస్తి వివాదం.. కొడుకును హత్య చేసిన తండ్రి
కరీంనగర్ జిల్లాలో ఆస్తి తగాదాల కారణంగా 32 ఏళ్ల వ్యక్తిని అతని తమ్ముడు, తండ్రి హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
By Medi Samrat Published on 17 Jun 2024 3:47 PM IST
అది జగన్ ఇల్లు కాదు.. ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం
రుషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ శ్రేణులకు సూచించారు.
By Medi Samrat Published on 17 Jun 2024 3:32 PM IST
హైదరాబాద్లో అల్లర్లు సృష్టించడానికి బీజేపీ కుట్ర చేస్తోంది : మాజీమంత్రి పుష్పలీల
హైదరాబాద్ ను బేస్ చేసుకొని అల్లర్లు సృష్టించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి...
By Medi Samrat Published on 17 Jun 2024 3:15 PM IST
ఏపీ అభ్యర్థనను తిరస్కరించిన కర్ణాటక ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థనను కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. ఏనుగులను ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు కర్ణాటక ప్రభుత్వం నో చెప్పింది
By Medi Samrat Published on 16 Jun 2024 9:30 PM IST
టీడీపీ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైసీపీ
వైజాగ్ లో గత ప్రభుత్వం రుషికొండ ప్రాంతంలో కట్టిన భవనాలపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.
By Medi Samrat Published on 16 Jun 2024 9:00 PM IST
టాయిలెట్ గోడపై మహిళ మొబైల్ నంబర్ రాసిన వ్యక్తి.. గట్టిగా రియాక్టైన కోర్టు
పబ్లిక్ టాయ్ లెట్లలో కొన్ని చోట్ల ఆకతాయిలు ఏవేవో రాస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మహిళలకు సంబంధించిన నెంబర్లను.. వారి గురించి చెడుగా రాసి ఉండడాన్ని మనం...
By Medi Samrat Published on 16 Jun 2024 8:30 PM IST
ఏపీకి వర్ష సూచన
ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
By Medi Samrat Published on 16 Jun 2024 7:58 PM IST
పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన...
By Medi Samrat Published on 16 Jun 2024 7:45 PM IST
కొత్త ఈవో వచ్చేశారు.. తిరుమలలో యాక్షన్ మొదలైంది
ఏపీ ప్రభుత్వం టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావును నియమించింది. శ్యామలరావు నేడు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు.
By Medi Samrat Published on 16 Jun 2024 7:16 PM IST
ఐపీఎస్ అధికారి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
పల్నాడు జిల్లా మాజీ ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల వేళ ఈసీ వేటుకు గురైన ఆయనపై సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం...
By Medi Samrat Published on 16 Jun 2024 7:08 PM IST
ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 16 Jun 2024 6:21 PM IST
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుని సమర్ధించుకున్న సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను సమర్థించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రజా సేవలకు, అభివృద్ధి...
By Medi Samrat Published on 16 Jun 2024 5:30 PM IST











