You Searched For "LatestNews"
హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్
హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్ కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు కస్టమర్లు.
By Medi Samrat Published on 29 Jun 2024 4:30 PM IST
రిలయన్స్, ఎయిర్ టెల్ బాటలో విఐ కూడా..!
రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్టెల్ తర్వాత, వోడాఫోన్ ఐడియా కూడా తన ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్లకు సంబంధించి కొత్త ప్లాన్లను ప్రకటించింది
By Medi Samrat Published on 29 Jun 2024 3:59 PM IST
కొండగట్టులో మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్
కొండగట్టులోని ఆంజనేయస్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు
By Medi Samrat Published on 29 Jun 2024 3:19 PM IST
స్పెషల్ స్టేటస్ డిమాండ్ మొదలెట్టేసిన సీఎం
జనతాదళ్ (యునైటెడ్) శనివారం ఢిల్లీలో తన జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది.
By Medi Samrat Published on 29 Jun 2024 3:10 PM IST
హైదరాబాద్ నగరంలో భారీ వెటర్నరీ ఆసుపత్రి
భారతదేశంలోని అతిపెద్ద వెటర్నరీ హాస్పిటల్స్లో ఒకటైన మా సరస్వతి ఆసుపత్రి హైదరాబాద్ నగరంలోకి రాబోతోంది.
By Medi Samrat Published on 28 Jun 2024 9:52 PM IST
హకీంపేట్ లో ఊహించని విషాదం
జూన్ 28న హకీంపేటలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్లో నీటితో నిండిన గోతిలో పడి రెండేళ్ల బాలిక చనిపోయింది.
By Medi Samrat Published on 28 Jun 2024 9:30 PM IST
ఆ ఎనిమిది ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి
మేడ్చల్, లింగంపల్లి, సికింద్రాబాద్ నుండి నడిచే ఎనిమిది MMTS రైళ్లను జూన్ 29, శనివారం నుండి జూలై 6 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
By Medi Samrat Published on 28 Jun 2024 8:56 PM IST
షాద్నగర్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని గాజుల ఫ్యాక్టరీలో శుక్రవారం జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, 15 మంది కార్మికులు గాయపడ్డారు.
By Medi Samrat Published on 28 Jun 2024 7:42 PM IST
11 నిమిషాల్లో రూ.18 లక్షలు మోసపోకుండా కాపాడిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం 11 నిమిషాల వ్యవధిలో ఓ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని పార్శిల్ పేరుతో మోసపోకుండా అడ్డుకున్నారు.
By Medi Samrat Published on 28 Jun 2024 7:09 PM IST
బీఆర్ఎస్కు షాకిచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే
బీఆర్ఎస్ నేత, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో...
By Medi Samrat Published on 28 Jun 2024 4:35 PM IST
డబుల్ సెంచరీతో చెలరేగిన షెఫాలీ.. సెంచరీతో ఆకట్టుకున్న స్మృతి మంధాన
భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది.
By Medi Samrat Published on 28 Jun 2024 4:23 PM IST
సభకు మొదటిసారి వచ్చాం.. బాధగా ఉంది.. ప్రతిపక్షాల తీరుపై ఎంపీ కంగనా
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యుజి పేపర్ లీక్పై గందరగోళం నేపథ్యంలో లోక్సభ కార్యకలాపాలు సోమవారం అంటే జూలై 1 ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి.
By Medi Samrat Published on 28 Jun 2024 2:56 PM IST











