You Searched For "LatestNews"
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. విషాదంలో అభిమానులు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కోచ్ గ్రాహం థోర్ప్ (55) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ధృవీకరించాయి.
By Medi Samrat Published on 5 Aug 2024 4:30 PM IST
సచివాలయాల్లో ఇసుక బుకింగ్ సదుపాయం : సీఎం చంద్రబాబు
ఇసుక కావాల్సిన వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు
By Medi Samrat Published on 5 Aug 2024 4:12 PM IST
Crime : పట్టపగలు బ్యాంకు దోపిడీ.. రూ.21 లక్షలు లూటీ
బీహార్ రాష్ట్రం పాట్నా దానాపూర్ దుల్హిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ కొరయ్య గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో బ్యాంకు దోపిడీ ఘటన...
By Medi Samrat Published on 5 Aug 2024 3:48 PM IST
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో టీఎంసీ తీర్మానం.. బీజేపీ ఏం చేసిందంటే..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం షాకింగ్ దృశ్యం కనిపించింది. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బిజెపి మధ్య ఓ సమస్యపై దాదాపు మొదటిసారి...
By Medi Samrat Published on 5 Aug 2024 3:32 PM IST
తీవ్రమైన నిరసనలు.. అధికారిక నివాసం నుంచి వెళ్లిపోయిన ప్రధాని
బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ కర్ఫ్యూ అమలులో ఉంది
By Medi Samrat Published on 5 Aug 2024 3:16 PM IST
ధ్వంసమైన వ్యవస్థలను బలోపేతం చేసేందుకే అధికారంలోకి వచ్చాం : పవన్ కళ్యాణ్
పరిపాలనా పరంగా రాష్ట్రంలో సమూల మార్పు కోసమే రాష్ట్ర ప్రజలు పూర్తి మెజారీతో తమ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారని, వారి ఆశలు, అభిరుచులకు అనుగుణంగా...
By Medi Samrat Published on 5 Aug 2024 2:51 PM IST
Video : ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తూ కుప్పకూలి పోయాడు..!
వర్కవుట్ చేస్తూ పలువురు గుండెపోటుకు గురై కుప్పకూలిన సందర్భాలు ప్రజల్లో ఆందోళనను పెంచుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 3 Aug 2024 9:00 PM IST
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారు.
By Medi Samrat Published on 3 Aug 2024 7:59 PM IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కారణంగా ప్రజలు భయం భయంగా గడుపుతూ ఉన్నారు.
By Medi Samrat Published on 3 Aug 2024 7:52 PM IST
పోలీసు వేషంలో వెళ్లి.. ట్రక్కు డ్రైవర్ ను కిడ్నాప్ చేశారు
హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లాలో పోలీసు యూనిఫాం ధరించి ట్రక్కు డ్రైవర్ను కిడ్నాప్ చేసి, అతనితో పాటూ ట్రక్కును లాక్కుని వెళ్ళిపోయిన ఐదుగురు...
By Medi Samrat Published on 3 Aug 2024 7:00 PM IST
శ్రీశైలంలో నారా భువనేశ్వరి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలంకు వచ్చారు
By Medi Samrat Published on 3 Aug 2024 6:00 PM IST
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ
ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను వివిధ శాఖల్లోకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 3 Aug 2024 5:19 PM IST











