You Searched For "LatestNews"
ఇంటర్ ఫలితాలు సక్కగా ఇవ్వలేని మీరు మా గురించి మాట్లాడుతున్నారా.?
గ్రూప్ 1 పరీక్ష పై.. బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తుందని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 7:25 PM IST
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసిన బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఇవాళ విడుదల చేసింది.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 6:48 PM IST
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు
దీపావళి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 6:17 PM IST
హైదరాబాద్ నగరంలో యమహా ట్రాక్ డే ఈవెంట్
ఇండియా యమహా మోటార్ (IYM) ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్ 20, 2024న తెలంగాణలోని హైదరాబాద్లోని చికేన్(Chicane) సర్క్యూట్లో తన కస్టమర్ల కోసం ఒక విలక్షణమైన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Oct 2024 5:30 PM IST
విద్యార్థినిపై అత్యాచార ఘటన.. చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచార ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన, విచారం వ్యక్తం చేశారు
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 5:29 PM IST
బియ్యంలో పురుగులు పడుతున్నాయా.? ఇలా చేస్తే పట్టవు..!
ప్రజలు మొత్తం నెలకు ఒకేసారి రేషన్ కొనుగోలు చేస్తారు. దీని వల్ల వస్తువులను మళ్లీ మళ్లీ తీసుకురావాలనే ఆందోళన తొలగిపోతుంది.
By Medi Samrat Published on 20 Oct 2024 4:47 PM IST
అమ్మమ్మను చంపి రక్తాన్ని శివలింగానికి అర్పించిన మనవడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన అమ్మమ్మను హత్య చేసి రక్తాన్ని శివలింగానికి సమర్పించాడు.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 4:01 PM IST
ఆ గ్రామంలో మరణాలకు కారణం ఏంటి.? ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయం
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 3:52 PM IST
10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.? లాస్ట్ డేట్ రేపే.. అప్లై చేసుకోండి..!
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) గ్రూప్ సి కింద ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేస్తోంది.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 3:21 PM IST
'ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి'.. ఓటమిని లైట్గా తీసుకున్న రోహిత్..!
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 2:51 PM IST
ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం
కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై...
By Kalasani Durgapraveen Published on 20 Oct 2024 2:35 PM IST
ఈనెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా.. ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని అక్టోబర్ 26 శనివారం సాయంత్రం 4:00 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ప్రకటించారు
By Medi Samrat Published on 19 Oct 2024 9:15 PM IST











