You Searched For "LatestNews"
జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి
రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 31 Oct 2025 6:22 PM IST
కిలో ఉల్లి ధర రూ. 220.. టమోటా రేటు రూ.200 పైనే..
ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్లో సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది.
By Medi Samrat Published on 31 Oct 2025 8:25 AM IST
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
శుక్రవారం(31-10-2025) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా...
By Medi Samrat Published on 30 Oct 2025 9:20 PM IST
మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం : సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మొంథా తుఫాను కారణంగా రాష్ట్రానికి ₹5,265 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
By Medi Samrat Published on 30 Oct 2025 8:30 PM IST
CBSE టెన్త్, 12 పరీక్షల ఫైనల్ డేట్ షీట్స్ విడుదల
2026లో జరగనున్న సీబీఎస్ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని సీబీఎస్ఈ (CBSE) స్పష్టం...
By Medi Samrat Published on 30 Oct 2025 8:00 PM IST
తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
జస్టిస్ సూర్యకాంత్ దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు.
By Medi Samrat Published on 30 Oct 2025 7:39 PM IST
అజారుద్దీన్ను మంత్రి వర్గంలోకి తీసుకోకుండా కుట్రలు చేస్తున్నారు
మహమ్మద్ అజారుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.
By Medi Samrat Published on 30 Oct 2025 7:30 PM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాధితుల్లో తెలుగు వాళ్ళు
ఉత్తర్ప్రదేశ్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 30 Oct 2025 7:11 PM IST
మోకాలి లోతు బురదలో దిగి.. నేలకొరిగిన పంటను పరిశీలించి..
మోకాలు లోతు బురదలో దిగారు. అన్నదాత కష్టాన్ని విని ఓదార్చారు. తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పంట పొలాల మధ్యకు వెళ్లి పరిశీలించారు. అరటి రైతుల...
By Medi Samrat Published on 30 Oct 2025 6:40 PM IST
42 నుంచి 26 నిమిషాలకు తగ్గిన ఓపీ సేవల సమయం
కూటమి ప్రభుత్వం జూన్ 2024లో అధికారంలోకొచ్చినప్పట్నించి ప్రభుత్వ వైద్య రంగాన్ని మెరుగుపరచడానికి చేపట్టిన ప్రయత్నాలు సానుకూల ఫలితాల్ని...
By Medi Samrat Published on 30 Oct 2025 6:36 PM IST
మైదానంలో పంత్.. జెర్సీ నెంబర్ చూసి అంతా షాక్..!
గాయం నుండి కోలుకున్న రిషబ్ పంత్ దక్షిణాఫ్రికా 'ఏ'తో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్లో భారత్ 'ఏ' జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. బెంగళూరులోని...
By Medi Samrat Published on 30 Oct 2025 5:50 PM IST
స్టూడియోలో బందీలుగా ఉన్న 20 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?
ముంబైలోని ఓ స్టూడియోలో 15 నుంచి 20 మంది చిన్నారులను బందీలుగా ఉంచిన షాకింగ్ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది.
By Medi Samrat Published on 30 Oct 2025 5:12 PM IST










