You Searched For "LatestNews"
Video : పిలవని పెళ్లికి వెళ్లి పరుగులు పెట్టించింది..!
లక్నోలో ఒక పెళ్లికి పిలవని అతిథి వెళ్ళింది. ఈ అతిథిని చూసి ప్రజలంతా పరుగులు పెట్టారు.
By Medi Samrat Published on 13 Feb 2025 5:30 PM IST
గుడ్లు, మాంసం నిరభ్యంతరంగా తినవచ్చు : మంత్రి అచ్చెన్నాయుడు
బర్డ్ ఫ్లూ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరుగుచున్నదని...
By Medi Samrat Published on 13 Feb 2025 4:54 PM IST
నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
By Medi Samrat Published on 13 Feb 2025 3:58 PM IST
అప్పుడు పంత్ను కాపాడిన వ్యక్తి.. ఇప్పుడు ఎందుకు ఇలాంటి పని చేశాడు..?
2022లో ఘోరమైన కారు ప్రమాదం తర్వాత టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ను రక్షించడంలో సహాయం చేసిన వ్యక్తి రజత్. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్...
By Medi Samrat Published on 13 Feb 2025 3:49 PM IST
Video : కారు డ్రైవ్ చేస్తూ లాప్టాప్ ముందేసుకున్న మహిళ.. బెంగళూరు పోలీసులు వదులుతారా.?
బెంగళూరు అంటే ట్రాఫిక్.. ట్రాఫిక్ అంటే బెంగళూరు అనే వాదనను సోషల్ మీడియాలో ఎప్పుడూ చూస్తుంటాం.
By Medi Samrat Published on 13 Feb 2025 2:15 PM IST
కెప్టెన్గా భారీ ఫీట్ సాధించిన రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత జట్టు క్లీన్స్వీప్ చేసింది.
By Medi Samrat Published on 13 Feb 2025 7:49 AM IST
ఆస్తి వివాదం కారణంగా ఆగిన అంత్యక్రియలు
భూవివాదం కారణంగా ఓ తండ్రి అంత్యక్రియలు కాస్తా ఆలస్యం అయ్యాయి.
By Medi Samrat Published on 13 Feb 2025 6:30 AM IST
FactCheck: ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని వేధిస్తున్నాడనే వాదనలో నిజం లేదు
రెండు వీడియో క్లిప్ల కోలాజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Feb 2025 9:30 PM IST
చేతులెత్తేసిన ఇంగ్లండ్.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 9:14 PM IST
నిర్లక్ష్యం వల్లే రూ.2,378 కోట్ల నిధులు మురిగిపోయాయి
గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు రూ.2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ...
By Medi Samrat Published on 12 Feb 2025 8:45 PM IST
ఎయిమ్స్కు చుక్క నీరు ఇవ్వని వారు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు
రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజ నిర్మాణమే నినాదంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు...
By Medi Samrat Published on 12 Feb 2025 8:16 PM IST
లో స్కోరింగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన శ్రీలంక
బౌలర్ల పటిష్ట ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 12 Feb 2025 7:19 PM IST











