You Searched For "LatestNews"
బెంగళూరు విద్యార్థి AI ఆధారిత ఆవిష్కరణ.. దృష్టి లోపం ఉన్నవారికి ఉపయోగపడే స్మార్ట్ గ్లాసెస్
బెంగళూరుకు చెందిన పందొమ్మిదేళ్ల తుషార్ షా, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి, ఒక గాడ్జెట్ను మాత్రమే...
By న్యూస్మీటర్ తెలుగు Published on 13 Nov 2025 8:48 PM IST
చాలా బాగుందంటూ మెచ్చుకున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 13 Nov 2025 8:22 PM IST
మంత్రి కొండా సురేఖకు భారీ ఊరట
అక్కినేని కుటుంబం గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 13 Nov 2025 8:11 PM IST
Jubilee Hills Bypoll : ఉదయం 8 గంటలకు మొదలు.. వారే అక్కడకు వెళ్ళాలి..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్...
By Medi Samrat Published on 13 Nov 2025 7:57 PM IST
CBI ఒక దశ వరకు విచారణ జరిపి వదిలేసింది : సునీత
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 13 Nov 2025 7:48 PM IST
ఢిల్లీ పేలుళ్లపై అనుచిత పోస్టులు.. సీఎం ఆగ్రహం
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్ల ఘటన ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
By Medi Samrat Published on 13 Nov 2025 7:27 PM IST
Video : హైదరాబాద్లో ల్యాండ్ అయిన ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్
ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటనోవ్ ఏఎన్-124 రుస్లన్ హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగింది.
By Medi Samrat Published on 13 Nov 2025 6:16 PM IST
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
By Medi Samrat Published on 13 Nov 2025 5:33 PM IST
విజయవాడ నడిరోడ్డుపై సరస్వతి దారుణ హత్య
విజయవాడ నగరంలో నడిరోడ్డుపై భార్యని భర్త కిరాతకంగా పొడిచి చంపాడు
By Medi Samrat Published on 13 Nov 2025 5:28 PM IST
ఆ భూమిని 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేశాం : ఎంపీ మిథున్ రెడ్డి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారని పలు ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 13 Nov 2025 5:22 PM IST
ముఖ్యమంత్రి చంద్రబాబుతో తైవాన్ బృందం భేటీ
తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 13 Nov 2025 4:17 PM IST
ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం.. రూ. 82 వేల కోట్ల పెట్టుబడులు
విశాఖలో ఏపీ ప్రభుత్వంతో రెన్యూ పవర్ ఒప్పందం చేసుకుంది. రూ. 82 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూలు...
By Medi Samrat Published on 13 Nov 2025 4:10 PM IST











