You Searched For "LatestNews"

కాంగ్రెస్ పార్టీ హిందువులను విభజిస్తూ ఉంది
కాంగ్రెస్ పార్టీ హిందువులను విభజిస్తూ ఉంది

భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవి లత హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

By Medi Samrat  Published on 13 Aug 2025 9:15 PM IST


ఆధార్, పాన్, ఓటరు ఐడీ ఉంటే భారత పౌరసత్వం రాదు
ఆధార్, పాన్, ఓటరు ఐడీ ఉంటే భారత పౌరసత్వం రాదు

ప్రభుత్వ అధికారుల నుండి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడి, ఆదాయపు పన్ను రికార్డులు, ఇతర పత్రాలను పొందిన బంగ్లాదేశ్ వలసదారుడిపై మహారాష్ట్ర పోలీసులు...

By Medi Samrat  Published on 13 Aug 2025 8:45 PM IST


20 మంది బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్‌కు అప్పగించిన తెలంగాణ పోలీసులు
20 మంది బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్‌కు అప్పగించిన తెలంగాణ పోలీసులు

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న పలువురు బంగ్లాదేశీయులను తెలంగాణ పోలీసులు సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్‌) అప్పగించారు.

By Medi Samrat  Published on 13 Aug 2025 8:15 PM IST


ఆగస్టు 19 వరకూ వర్షాలే..!
ఆగస్టు 19 వరకూ వర్షాలే..!

ఆగస్టు 19 వరకు ఏడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.

By Medi Samrat  Published on 13 Aug 2025 7:45 PM IST


వార్-2 స్పెషల్ షో ధర ఎంతో తెలుసా.?
'వార్-2' స్పెషల్ షో ధర ఎంతో తెలుసా.?

హృతిక్ రోషన్- ఎన్టీఆర్ నటించిన యాక్షన్ డ్రామా, వార్ 2 విడుదలకు సిద్ధమైంది. తారక్ బ్రాండ్ కారణంగా, ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు...

By Medi Samrat  Published on 13 Aug 2025 6:41 PM IST


భారీ వర్షాలు.. రేపు పాఠశాలలకు సెలవు
భారీ వర్షాలు.. రేపు పాఠశాలలకు సెలవు

తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. భారీ వర్ష సూచన కారణంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా యంత్రాంగం ఆగస్టు 14 గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది

By Medi Samrat  Published on 13 Aug 2025 6:14 PM IST


మా దగ్గర బ్రహ్మోస్ ఉంది.. పనికిమాలిన మాటలు మాట్లాడ‌కండి : పాక్‌ ప్రధానికి ఓవైసీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌
మా దగ్గర బ్రహ్మోస్ ఉంది.. పనికిమాలిన మాటలు మాట్లాడ‌కండి : పాక్‌ ప్రధానికి ఓవైసీ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

సింధు జలాల ఒప్పందాన్ని ర‌ద్దు చేయడంతో పాకిస్థాన్ ఉలిక్కిపడింది. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అక్కడి సైన్యం వరకూ అందరూ భారత్‌పై విషం చిమ్ముతున్నారు.

By Medi Samrat  Published on 13 Aug 2025 5:35 PM IST


ట్రంప్ హెచ్చ‌రిక‌లు లెక్క‌చేయ‌ని భార‌త్‌.. రష్యా ప‌ర్య‌ట‌న‌కు జైశంకర్
ట్రంప్ హెచ్చ‌రిక‌లు లెక్క‌చేయ‌ని భార‌త్‌.. రష్యా ప‌ర్య‌ట‌న‌కు జైశంకర్

రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భార‌త‌ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ రష్యాలో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on 13 Aug 2025 4:25 PM IST


సెప్టెంబర్ 15 నాటికి తుది నివేదిక.. డిసెంబర్ 31లోపు ప్రక్రియ ముగిస్తాం..!
సెప్టెంబర్ 15 నాటికి తుది నివేదిక.. డిసెంబర్ 31లోపు ప్రక్రియ ముగిస్తాం..!

జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఈరోజు సచివాలయంలో తొలిసారి భేటీ అయ్యింది.

By Medi Samrat  Published on 13 Aug 2025 3:10 PM IST


రెజ్లర్ సుశీల్ కుమార్‌కు మళ్లీ కష్టాలు.. బెయిల్ రద్దు చేసిన సుప్రీం
రెజ్లర్ సుశీల్ కుమార్‌కు మళ్లీ కష్టాలు.. బెయిల్ రద్దు చేసిన 'సుప్రీం'

జూనియర్ రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.

By Medi Samrat  Published on 13 Aug 2025 2:42 PM IST


క‌ర్రీ పఫ్‌లో పాము ఉదంతం.. బేకరీపై కేసు నమోదు
క‌ర్రీ పఫ్‌లో పాము ఉదంతం.. బేకరీపై కేసు నమోదు

మహబూబ్ నగర్ జిల్లా అధికారులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక బేకరీపై కేసు నమోదు చేశారు.

By Medi Samrat  Published on 13 Aug 2025 2:30 PM IST


స్విమ్మింగ్ పూల్‌లో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం
స్విమ్మింగ్ పూల్‌లో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం

ఢిల్లీలోని నరేలాలోని లాంపూర్‌లోని ఎంకే స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు తొమ్మిదేళ్ల బాలికలపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది.

By Medi Samrat  Published on 13 Aug 2025 11:24 AM IST


Share it