You Searched For "LatestNews"
ఏపీకి బయలుదేరిన సీఎం.. సింగపూర్లోనే ఉండిపోయిన మంత్రి..!
సింగపూర్ లో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లారు మంత్రి నారాయణ.
By Medi Samrat Published on 30 July 2025 9:22 PM IST
రూ.125 కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన ఆమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన 'సితారే జమీన్ పర్' సినిమాను యూట్యూబ్లో పే-పర్-వ్యూ పద్ధతిలో విడుదల చేయడాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
By Medi Samrat Published on 30 July 2025 8:45 PM IST
అభ్యర్థుల కోసం వేట మొదలెట్టిన అసదుద్దీన్ ఒవైసీ
త్వరలో బీహార్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు తగిన అభ్యర్థులను గుర్తించడానికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తన ఆపరేషన్ బీహార్ ను...
By Medi Samrat Published on 30 July 2025 8:15 PM IST
తిరుమలకు వెళ్తున్నారా..? మీకో అప్డేట్..!
తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీవాణి దర్శన టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 30 July 2025 7:30 PM IST
విద్యార్థికి అర్ధనగ్నంగా వీడియో కాల్స్ చేసిన మహిళా టీచర్
విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన 35 ఏళ్ల మహిళా టీచర్ను నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 30 July 2025 6:56 PM IST
ఆయనో రబ్బర్ స్టాంప్.. బీజేపీ అధ్యక్షుడిపై రాజా సింగ్ కామెంట్స్
కొద్దిరోజుల కిందటే గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీని వీడారు.
By Medi Samrat Published on 30 July 2025 6:00 PM IST
షాకింగ్.. బెన్ స్టోక్స్ ఔట్.. ఆఖరి టెస్ట్కు భారీ మార్పులు చేసిన ఇంగ్లండ్.!
జులై 31 నుంచి ఓవల్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో, చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 30 July 2025 5:24 PM IST
Video : సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరిన చంద్రబాబు
సింగపూర్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి బయల్దేరారు.
By Medi Samrat Published on 30 July 2025 4:35 PM IST
ఐసీసీ ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ..!
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టు సిరీస్లో నాలుగు మ్యాచ్లు జరగగా.. ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్లో ఆధిక్యంలో...
By Medi Samrat Published on 30 July 2025 4:14 PM IST
'లేఖలు పంపడం సీజేఐ పని కాదు'.. జస్టిస్ వర్మ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం
జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
By Medi Samrat Published on 30 July 2025 3:58 PM IST
గుడ్న్యూస్.. ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
ఆగస్టు 2వ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పియం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
By Medi Samrat Published on 29 July 2025 8:36 PM IST
పాకిస్థాన్కు మద్దతిచ్చిన ఆ మూడు దేశాలు ఏవి.? లోక్సభలో ప్రస్తావించిన ప్రధాని మోదీ
పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా ఉగ్రవాదం, అణు బెదిరింపులకు భారతదేశం ఇకపై తల వంచబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 29 July 2025 8:26 PM IST











