You Searched For "LatestNews"

రాఖీ కట్టించుకున్న కొన్ని గంటలకే.. అత్యాచారం చేశాడు
రాఖీ కట్టించుకున్న కొన్ని గంటలకే.. అత్యాచారం చేశాడు

ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల కజిన్‌ను రాఖీ కట్టిన కొన్ని గంటలకే అత్యాచారం చేసి హత్య చేశాడు.

By Medi Samrat  Published on 14 Aug 2025 8:26 PM IST


దేశంలో స్వదేశీ స్ఫూర్తి బలపడుతోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశంలో స్వదేశీ స్ఫూర్తి బలపడుతోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

By Medi Samrat  Published on 14 Aug 2025 7:56 PM IST


నాగార్జునసాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నాగార్జునసాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ లోకి నిరంతరం 1.7 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో అవుతుండటంతో, గురువారం నాడు 26 క్రెస్ట్ గేట్లను ఐదు అడుగుల ఎత్తుకు ఎత్తి...

By Medi Samrat  Published on 14 Aug 2025 7:46 PM IST


వీకెండ్‌కు ఛలో శ్రీశైలం..!
వీకెండ్‌కు ఛలో శ్రీశైలం..!

ఈ వర్షాకాలంలో, శ్రీశైలం ఆనకట్ట సందర్శన మిస్ అవ్వకూడదు. ఇటీవల ఆరు గేట్లు తెరిచారు.

By Medi Samrat  Published on 14 Aug 2025 7:30 PM IST


Nalgonda : మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు
Nalgonda : మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

2013 ఏప్రిల్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 24 ఏళ్ల వ్యక్తికి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఒక కోర్టు గురువారం మరణశిక్ష...

By Medi Samrat  Published on 14 Aug 2025 6:45 PM IST


లిక్కర్ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : గోనె ప్రకాష్ రావు
లిక్కర్ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : గోనె ప్రకాష్ రావు

దేశంలో సూట్ కేస్ కంపెనీలు పెట్టి దోచుకున్న ముఖ్య‌మంత్రులు వారి త‌న‌యులు చాలా మంది క‌ట‌క‌టాలు లెక్క‌పెట్టారు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి వంద‌ల కోట్లు...

By Medi Samrat  Published on 14 Aug 2025 6:03 PM IST


24 గంటల్లో పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు
24 గంటల్లో పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు

రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

By Medi Samrat  Published on 14 Aug 2025 5:16 PM IST


వైసీపీ సభ్యులు సభకు రాకుంటే వారి ప్రశ్నలను వేరే పార్టీకి కేటాయించే యోచన
వైసీపీ సభ్యులు సభకు రాకుంటే వారి ప్రశ్నలను వేరే పార్టీకి కేటాయించే యోచన

రాష్ట్ర శాసన సభ సమావేశాల సమయంలో ప్రతి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుందని, పార్టీల సంఖ్యా...

By Medi Samrat  Published on 14 Aug 2025 5:02 PM IST


నటి పవిత్ర మరోసారి అరెస్ట్
నటి పవిత్ర మరోసారి అరెస్ట్

రేణుకా స్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్‌ అయ్యారు.

By Medi Samrat  Published on 14 Aug 2025 4:48 PM IST


50వ గ్లోబల్ స్కేల్ రేటింగ్‌ను ప్రచురించిన కేర్‌ఎడ్జ్ గ్లోబల్
50వ గ్లోబల్ స్కేల్ రేటింగ్‌ను ప్రచురించిన కేర్‌ఎడ్జ్ గ్లోబల్

కేర్ రేటింగ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన కేర్ఎడ్జ్ గ్లోబల్ ఐఎఫ్ఎస్సీ లిమిటెడ్ (కేర్ఎడ్జ్ గ్లోబల్) తన కార్యకలాపాల మొదటి ఏడాదిలోనే 50వ ప్రపంచ స్థాయి...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 Aug 2025 4:45 PM IST


రేప‌టి నుంచి అందుబాటులోకి రానున్న FASTag వార్షిక పాస్
రేప‌టి నుంచి అందుబాటులోకి రానున్న FASTag వార్షిక పాస్

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యొక్క అన్ని రహదారులపై స్వాతంత్ర్య దినోత్సవం నుండి వార్షిక పాస్ పథకం అమలుకానుంది.

By Medi Samrat  Published on 14 Aug 2025 4:00 PM IST


ఆయ‌నో దిగ్గజం.. ఆయ‌న‌కో దిగ్గ‌జం.. ఆ ఇంట విషాదం..!
ఆయ‌నో 'దిగ్గజం'.. ఆయ‌న‌కో దిగ్గ‌జం.. ఆ ఇంట విషాదం..!

1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు, టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తండ్రి వెస్ పేస్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

By Medi Samrat  Published on 14 Aug 2025 2:15 PM IST


Share it