You Searched For "Karnataka"
15 పాఠశాలలకు బాంబు బెదిరింపు.. పరుగులు తీసిన విద్యార్థులు
బెంగళూరులోని 15కి పైగా పాఠశాలలకు శుక్రవారం అనామక ఇమెయిల్ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
By అంజి Published on 1 Dec 2023 11:35 AM IST
Telangana Elections: అప్రమత్తమైన కాంగ్రెస్.. కర్ణాటకలో ఫామ్హౌస్ బుక్!
నిన్న ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 65 సీట్లకు పైగా గెలుస్తుందని గట్టిగా విశ్వసించిన కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకలోని ప్రముఖ ఫామ్హౌస్ను రిజర్వ్...
By అంజి Published on 1 Dec 2023 9:30 AM IST
భార్య మీద అనుమానం.. 230 కిలోమీటర్లు ప్రయాణించి మరీ హత్య
తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కర్ణాటక పోలీసు కానిస్టేబుల్ 230 కిలోమీటర్లు
By Medi Samrat Published on 8 Nov 2023 6:43 PM IST
తల్లిని వేధిస్తున్నాడని.. తండ్రిని చంపిన కొడుకు
తన తల్లిని చిత్రహింసలకు గురిచేసినందుకు ఓ కొడుకు తన తండ్రిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని దేవరభూపుర గ్రామానికి చెందినవాడు.
By అంజి Published on 6 Nov 2023 1:08 PM IST
కర్ణాటకలో జికా వైరస్ కలకలం.. వైద్యారోగ్యశాఖ అలర్ట్
కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 4:15 PM IST
Video: లులూ మాల్లో దారుణం.. మహిళలను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తి
బెంగళూరులోని లులూ మాల్లో ఆదివారం, అక్టోబర్ 29న ఓ మధ్యవయస్కుడు ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.
By అంజి Published on 2 Nov 2023 8:22 AM IST
కర్ణాటకలో ఏపీకి చెందిన 13 మంది మృతికి జగనే కారణం: అచ్చెన్నాయుడు
కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది చనిపోవడానికి కారణం సీఎం జగనే అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 4:30 PM IST
దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ పోసిన ప్రధానోపాధ్యాయుడు
మరుగుదొడ్డి శుభ్రం చేసేందుకు ఉంచిన యాసిడ్ను విద్యార్థినిపై పోసినందుకు గాను ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని శుక్రవారం సస్పెండ్ చేశారు.
By అంజి Published on 27 Oct 2023 1:58 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్లోని గోరంట్ల పట్టణానికి చెందిన వారని...
By అంజి Published on 26 Oct 2023 9:53 AM IST
దళిత యువకుడితో పారిపోయిందని.. 17 ఏళ్ల కూతురిని చంపిన తండ్రి
కర్ణాటకలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల పల్లవి అనే అమ్మాయిని ఆమె తండ్రి గణేష్ హత్య చేశాడు.
By అంజి Published on 23 Oct 2023 4:00 PM IST
కర్ణాటకలో కరెంట్ ఆఫీస్లో మొసలిని వదిలి రైతుల ఆందోళనలు
కర్ణాటకలో వ్యవసాయానికి పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలంటూ రైతులు నిరసన చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 1:29 PM IST
భర్తను రూ.5 లక్షలకు అమ్మేసుకున్న భార్య
ఒక మహిళ తన భర్తను అతడి ప్రియురాలికే రూ.5లక్షలకు అమ్మేసింది.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 7:30 AM IST