You Searched For "InternationalNews"
ఇజ్రాయెల్ దాడిలో కూతురుతో సహా హతమైన హిజ్బుల్లా చీఫ్
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చింది.
By Medi Samrat Published on 28 Sept 2024 2:46 PM IST
Viral Video : లైవ్ లో ఉండగా.. వెనుక నుండి వచ్చి తాకిన మిసైల్
లెబనీస్ జర్నలిస్ట్ లైవ్ టీవీ ఇంటర్వ్యూలో ఉండగా ఇజ్రాయెల్ క్షిపణి అతని ఇంటిని తాకింది.
By Medi Samrat Published on 25 Sept 2024 4:39 PM IST
పేజర్ల పేలుడు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు
హిజ్బుల్లాహ్ మిలిటెంట్ గ్రూప్కు చెందిన వందలాది మంది సభ్యులు సమాచార వ్యవస్థ కోసం ఉపయోగించే పేజర్లు మంగళవారం లెబనాన్, సిరియాలో ఒకేసారి పేలాయి.
By అంజి Published on 18 Sept 2024 8:45 AM IST
ట్రంప్పై దాడికి యత్నించిన ర్యాన్ రూత్ ఎవరు.?
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆదివారం మరోసారి దాడికి ప్రయత్నం జరిగింది.
By Medi Samrat Published on 16 Sept 2024 11:41 AM IST
మరోసారి కాల్పుల కలకలం.. ట్రంప్ సురక్షితం
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది.
By అంజి Published on 16 Sept 2024 6:15 AM IST
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్
ఉక్రెయిన్ మంగళవారం మాస్కోపై డ్రోన్లతో విరుచుకుపడింది. 144 డ్రోన్లతో ఉక్రెయిన్ జరిపిన దాడిలో డజన్ల కొద్దీ భవనాలు ధ్వంసమయ్యాయి
By Medi Samrat Published on 10 Sept 2024 8:45 PM IST
సోషల్ మీడియా నిషేదం దిశగా ప్రభుత్వం అడుగులు.. త్వరలో చట్టం
16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుని చట్టం తెచ్చేందుకు సిద్ధమైంది
By Medi Samrat Published on 10 Sept 2024 6:45 PM IST
నిద్రిస్తున్న వ్యక్తి ముక్కులోంచి శ్వాసనాళంలోకి ప్రవేశించిన బొద్దింక.. ఆ తర్వాత
ఇటీవల 58 ఏళ్ల చైనీస్ వ్యక్తి తన శ్వాసనాళంలోకి బొద్దింక ప్రవేశించినట్లు చెప్పాడు.
By Medi Samrat Published on 9 Sept 2024 7:27 PM IST
భారత్కు రానున్న జెలెన్స్కీ.. ఎప్పుడంటే..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని భారత్లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆహ్వానించగా.. ఈ ఏడాది చివరి నాటికి ఆయన భారత్కు...
By Medi Samrat Published on 9 Sept 2024 4:51 PM IST
టిక్టాక్పై నిషేధాన్ని ఎత్తివేయాలి
షార్ట్-వీడియో యాప్పై క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా టిక్టాక్పై నిషేధాన్ని ఎత్తివేయాలని నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ శుక్రవారం దేశంలోని...
By Medi Samrat Published on 6 Sept 2024 7:30 PM IST
45 ఏళ్ల తర్వాత ఆ గడ్డపై అడుగుపెట్టిన భారత ప్రధాని
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్లోని వార్సా చేరుకున్నారు
By Medi Samrat Published on 21 Aug 2024 8:30 PM IST
ఆ కంపెనీ కొత్త CEO.. రోజూ 1600 కిలోమీటర్లు ప్రయాణించి ఆఫీస్కు వస్తాడంట..!
వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్న స్టార్బక్స్ కొత్త CEO బ్రియాన్ నికోల్ ప్రతిరోజూ పని కంపెనీ కార్యాలయానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి...
By Medi Samrat Published on 21 Aug 2024 2:31 PM IST