You Searched For "InternationalNews"

25% సుంకం విధించినా.. భార‌త్‌లో త‌యారైన ఐఫోన్ అమెరికాలో తక్కువ ధరకే లభిస్తుంది..!
25% సుంకం విధించినా.. భార‌త్‌లో త‌యారైన ఐఫోన్ అమెరికాలో తక్కువ ధరకే లభిస్తుంది..!

అమెరికాలో ఐఫోన్లను తయారు చేయకుంటే యాపిల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐఫోన్ తయారీదారు ఆపిల్‌ను బెదిరించారు.

By Medi Samrat  Published on 24 May 2025 3:16 PM IST


అమెరికాలో ఐఫోన్ తయారు చేయకపోతే 25% పన్ను ఉంటుంది.. ఆపిల్‌ను బెదిరించిన ట్రంప్
అమెరికాలో ఐఫోన్ తయారు చేయకపోతే 25% పన్ను ఉంటుంది.. ఆపిల్‌ను బెదిరించిన ట్రంప్

ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరించారు.

By Medi Samrat  Published on 23 May 2025 7:16 PM IST


వాషింగ్టన్‌లో ఇద్ద‌రు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగుల హత్య
వాషింగ్టన్‌లో ఇద్ద‌రు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగుల హత్య

వాషింగ్టన్‌లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపారు.

By Medi Samrat  Published on 22 May 2025 10:13 AM IST


భారత్ సిద్ధంగా ఉంది.. జీరో టారీఫ్‌ల‌పై మ‌ళ్లీ అవే వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌
భారత్ సిద్ధంగా ఉంది.. జీరో టారీఫ్‌ల‌పై మ‌ళ్లీ అవే వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌

అమెరికా వస్తువులపై సుంకాన్ని 100 శాతం(జీరో టారీఫ్‌) తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు

By Medi Samrat  Published on 17 May 2025 2:55 PM IST


ఎలాంటి రేడియేషన్ లీక్ అవ్వలేదు.. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ప్రకటన
ఎలాంటి రేడియేషన్ లీక్ అవ్వలేదు.. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ప్రకటన

భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించి పలు ఆందోళనలు ప్రపంచ దేశాలు వ్యక్తం చేశాయి.

By Medi Samrat  Published on 15 May 2025 8:45 PM IST


ఆపరేషన్ సిందూర్‌.. పాక్‌ కుట్రలో భాగమైన ఇద్దరు టర్కీ సైనికులు మృతి
ఆపరేషన్ సిందూర్‌.. పాక్‌ కుట్రలో భాగమైన ఇద్దరు టర్కీ సైనికులు మృతి

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఇద్దరు టర్కిష్ సైనికులు కూడా మరణించారు.

By Medi Samrat  Published on 14 May 2025 8:12 PM IST


టారిఫ్ వార్‌కు ముగింపు.. అమెరికా, చైనాల మధ్య కుదిరిన‌ ఒప్పందం..!
టారిఫ్ వార్‌కు ముగింపు.. అమెరికా, చైనాల మధ్య కుదిరిన‌ ఒప్పందం..!

టారిఫ్‌ వివాదంపై జెనీవాలో చర్చల నేపథ్యంలో.. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెరికా ప్రకటించింది.

By Medi Samrat  Published on 12 May 2025 8:38 AM IST


మే 12న భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలు
మే 12న భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలు

కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారతదేశం, పాకిస్తాన్ నేడు ఒక అవగాహనకు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు

By Medi Samrat  Published on 10 May 2025 6:53 PM IST


ఇకపై ఉగ్రదాడులు జరిగితే భారత్ ఇలాగే స్పందిస్తుంది
ఇకపై ఉగ్రదాడులు జరిగితే భారత్ ఇలాగే స్పందిస్తుంది

భవిష్యత్తులో జరిగే ఏవైనా ఉగ్రవాద దాడులను యుద్ధ చర్యలుగా పరిగణించాలని భారత్ నిర్ణయించిందని, దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు...

By Medi Samrat  Published on 10 May 2025 6:40 PM IST


భారత్‌-పాక్‌ యుద్ధం.. కాస్త కొత్తగా స్పందించిన‌ చైనా.!
భారత్‌-పాక్‌ యుద్ధం.. కాస్త కొత్తగా స్పందించిన‌ చైనా.!

భారత్‌-పాక్‌ యుద్ధంపై చైనా కాస్త కొత్తగా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది

By Medi Samrat  Published on 9 May 2025 4:14 PM IST


ఆ మిసైల్ ను ప్రయోగించామంటూ.. రెచ్చగొడుతున్న పాక్
ఆ మిసైల్ ను ప్రయోగించామంటూ.. రెచ్చగొడుతున్న పాక్

భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on 3 May 2025 9:13 PM IST


ఆ తీవ్రవాదికి పాకిస్థాన్ ఎలాంటి సెక్యూరిటీ ఇస్తోందో తెలుసా.?
ఆ తీవ్రవాదికి పాకిస్థాన్ ఎలాంటి సెక్యూరిటీ ఇస్తోందో తెలుసా.?

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన ఘటన వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ దాదాపు నాలుగు...

By Medi Samrat  Published on 1 May 2025 5:05 PM IST


Share it