You Searched For "Hyderabad"
రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులు
మెట్రో రైలు రెండో దశ డీపీఆర్లను అధికారులు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2024 7:15 PM IST
మూసీ, హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్: హరీశ్ రావు
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించింది.x`x`x`
By అంజి Published on 29 Sept 2024 1:11 PM IST
Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు
కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ ఉన్న ఆరు కీలక జంక్షన్లలో గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.826 కోట్లతో...
By అంజి Published on 29 Sept 2024 11:15 AM IST
చట్టానికి లోబడే హైడ్రా అధికారులు పనిచేస్తున్నారు: దాన కిశోర్
మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ మీడియా సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 28 Sept 2024 5:39 PM IST
తెలంగాణలో 5,000 ఉద్యోగాలు
హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కలిశారు
By Medi Samrat Published on 28 Sept 2024 12:33 PM IST
Hyderabad: భవనం పైనుంచి దూకి సాఫ్ట్వేర్ మహిళ ఆత్మహత్య
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 6:20 PM IST
వరదలు లేకున్నా.. ఉద్రిక్తంగా మారిన మూసీ పరివాహక ప్రాంతం
మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ కింద కూల్చివేత కోసం ఇళ్లను గుర్తించే ఆపరేషన్ కు మూసీ పరివాహక ప్రాంత నివాసితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 27 Sept 2024 6:09 PM IST
Onion Price : కోసేటప్పుడు కాదు.. కొనేటప్పుడే కన్నీరు పెట్టిస్తున్న 'ఉల్లి'
హైదరాబాద్లో ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు
By Medi Samrat Published on 27 Sept 2024 1:16 PM IST
నేడే ప్రజాభవన్లో 'ప్రవాసీ ప్రజావాణి' కౌంటర్ ప్రారంభం
నేడు బేగంపేటలోని ప్రజాభవన్లో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రబాకర్ ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ను ప్రారంభించనున్నారు.
By అంజి Published on 27 Sept 2024 6:58 AM IST
Hyderabad: డీజేలపై నియంత్రణ అవసరం: సీపీ ఆనంద్
ఏ ఈవెంట్ అయినా సరే డీజేలు కంపల్సరీ అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 5:15 PM IST
హైడ్రాలో 169 పోస్టుల భర్తీ.. ప్రభుత్వం జీవో జారీ
హైడ్రా కోసం డిప్యూటేషన్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల కింద 169 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 25 బుధవారం ఉత్తర్వులు జారీ...
By అంజి Published on 26 Sept 2024 7:19 AM IST
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం
ప్రముఖ నటుడు సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్పల్లిలోని మోహన్బాబు నివాసంలో రూ.10 లక్షలు దోచుకొని నాయక్ అనే పని మనిషి పారిపోయాడు.
By అంజి Published on 25 Sept 2024 10:52 AM IST