You Searched For "Hyderabad"
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో విద్యతో పాటు స్కాలర్షిప్
హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో త్వరలో స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ప్రారంభించనుంది.
By అంజి Published on 13 July 2025 11:13 AM IST
Hyderabad: ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
హైదరాబాద్లో లష్కర్ బోనాల సందడి మొదలైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలిబోనం సమర్పించారు.
By అంజి Published on 13 July 2025 9:08 AM IST
Hyderabad: ఆర్సీఐలో చిరుతపులుల సంచారం.. స్థానికుల్లో భయాందోళన
బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సిఐ) ఆవరణలో శుక్రవారం రెండు చిరుతపులులు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
By అంజి Published on 12 July 2025 11:27 AM IST
Hyderabad: కల్తీ కల్లు కేసు.. 7కు చేరిన మరణాలు.. బాలానగర్ ఎక్సైజ్ SHO సస్పెండ్
హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరుకోగా, 51 మంది ఆసుపత్రి పాలయ్యారు.
By అంజి Published on 11 July 2025 9:30 PM IST
హెచ్సీఏ అధ్యక్షుడే కీలక సూత్రధారి: సీఐడీ
హెచ్సీఏ అవకతవకల కేసు వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్గిరి కోర్టులో...
By అంజి Published on 11 July 2025 6:00 PM IST
చివరి శ్వాస వరకు సనాతన ధర్మం కోసం పని చేస్తా: రాజాసింగ్
తన రాజీనామాను బీజేపీ ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు.
By అంజి Published on 11 July 2025 4:50 PM IST
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం
భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించింది.
By అంజి Published on 11 July 2025 2:47 PM IST
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు
హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది.
By Knakam Karthik Published on 11 July 2025 9:43 AM IST
Hyderabad: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఐదుకు చేరిన మరణాలు
హైదరాబాద్లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
By Knakam Karthik Published on 10 July 2025 11:49 AM IST
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని తండ్రిని చంపిన కూతురు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 10:40 AM IST
హైదరాబాద్లో దారుణం.. భర్తను హత్య చేసిన మహిళ
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ తన భర్తను హత్య...
By అంజి Published on 9 July 2025 3:32 PM IST
Hyderabad: కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి... 19 మందికి అస్వస్థత.. మంత్రి పరామర్శ
కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఇంట్లో ఒకరు మృతి చెందారు.
By అంజి Published on 9 July 2025 1:41 PM IST