You Searched For "Hyderabad"
రంగరాజన్పై దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు
చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. మనం నాగరిక సమాజంలో హింసకు తావులేదని చంద్రబాబు హితవు...
By Knakam Karthik Published on 11 Feb 2025 8:53 PM IST
Hyderabad: ఐదేళ్ల క్రితం దోపిడీ... ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడంతో తాజాగా అరెస్టు
ఎప్పటికైనా మనం చేసే పాపం మనల్ని వెంటాడుతుంది అనే మాటలు అక్షరాల నిజం... ఓ నిందితుడు గతంలో దోపిడీ చేసి పోలీసుల చేతికి చిక్కకుండా పారిపోయి తన...
By అంజి Published on 11 Feb 2025 10:52 AM IST
తెలంగాణలో మందుబాబులకు షాక్.. బీర్ల ధరలు భారీగా పెంపు
తెలంగాణలో మందుబాబులకు షాక్ తగిలింది. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15 శాతం పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 11 Feb 2025 6:34 AM IST
చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్కు సీఎం రేవంత్ ఫోన్
చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 7:15 PM IST
రామరాజ్యం పేరుతో దాడులు చేస్తే సహించేది లేదు: మంత్రి శ్రీధర్బాబు
చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 5:41 PM IST
రంగరాజన్పై దాడిని ఖండించిన బండి సంజయ్..అవసరమైన సాయం అందిస్తామని ట్వీట్
రంగరాజన్పై దాడిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 3:16 PM IST
10 నెలలు గడిచింది,ఇంకెంత టైమ్ కావాలి?..ఫిరాయింపులపై సుప్రీం మరోసారి సీరియస్
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 10 Feb 2025 2:54 PM IST
హయత్నగర్లో హైడ్రా కూల్చివేతలు..అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాలపై కొరడా
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ గ్రామంలోని 951, 952 సర్వే నెంబర్లలోని అనధికార నిర్మాణాలపై హైడ్రా ఆదివారం కూల్చివేత కార్యక్రమాన్ని...
By Knakam Karthik Published on 9 Feb 2025 8:24 PM IST
తాను మరణించినా ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ
ప్రమాదంలో తాను మరణించినా.. ఐదుగురికి జీవితాన్ని పోసింది ఆ వైద్యురాలు
By Knakam Karthik Published on 9 Feb 2025 7:21 PM IST
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉంది: కిషన్ రెడ్డి
దేశమంతా మోడీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు సంస్కరణలు, నీతివంతమైన పాలన అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 9 Feb 2025 3:33 PM IST
భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన కేసులో మరో ట్విస్ట్, నిందితుడికి సహకరించిన మరో ముగ్గురు?
వెంకటమాధవిని నిందితుడైన భర్త గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని పోలీసులు...
By Knakam Karthik Published on 9 Feb 2025 2:45 PM IST
Hyderabad: టోలిచౌకిలో కాల్పుల శబ్దం కలకలం
శనివారం రాత్రి హైదరాబాద్లోని టోలిచౌకిలో భూ వివాదంపై రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది.
By అంజి Published on 9 Feb 2025 11:18 AM IST