You Searched For "Hyderabad"
Jubilee Hills Bypoll : ఉదయం 8 గంటలకు మొదలు.. వారే అక్కడకు వెళ్ళాలి..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్...
By Medi Samrat Published on 13 Nov 2025 7:57 PM IST
ఆర్టీసీ ఆదాయంపై దృష్టి సారించాలి, ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
ఆర్టీసీ లో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలి..అని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు
By Knakam Karthik Published on 13 Nov 2025 1:30 PM IST
Bomb Threat : శంషాబాద్ సహా పలు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు
దేశవ్యాప్తంగా ఐదు ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 12 Nov 2025 7:20 PM IST
హైదరాబాద్లో కొనసాగుతున్న హై అలర్ట్
ల్లీ బాంబు పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు.
By Medi Samrat Published on 12 Nov 2025 7:02 PM IST
Hyderabad: మార్ఫింగ్ వీడియోలతో.. యువతిని దోచుకున్న సైబర్ నేరగాళ్లు
మార్ఫింగ్ చేసిన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్, దోపిడీకి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు.. 26 ఏళ్ల హైదరాబాద్ మహిళ తాజా బాధితురాలిగా మారింది.
By అంజి Published on 12 Nov 2025 1:01 PM IST
అందెశ్రీ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తాం, పద్మశ్రీ దక్కేలా వారిద్దరూ సహకరించాలి: సీఎం రేవంత్
పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ..అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 2:44 PM IST
జుబ్లీహిల్స్ బైపోల్.. పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు.. స్వల్ప ఉద్రిక్తతలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.
By అంజి Published on 11 Nov 2025 12:30 PM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
By అంజి Published on 11 Nov 2025 7:02 AM IST
హైదరాబాద్లో ప్రతి రోజూ రూ.కోటి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. పోలీస్శాఖ కీలక నిర్ణయం
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నివాసితుల నుండి సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ దాదాపు కోటి రూపాయలను దోచుకుంటున్నాయని...
By అంజి Published on 10 Nov 2025 10:35 AM IST
హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. ఇసుక లారీ కింద నలిగి 8 ఏళ్ల బాలుడు మృతి
నవంబర్ 9, ఆదివారం మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక విషాద ప్రమాదంలో మైనర్ బాలుడు ఇసుకతో వెళ్తున్న లారీ కింద నలిగి మరణించాడు.
By అంజి Published on 10 Nov 2025 8:18 AM IST
టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు
టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 5:00 PM IST
TGCSB స్పెషల్ ఆపరేషన్, దేశ వ్యాప్తంగా 81 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లను బంధించింది
By Knakam Karthik Published on 9 Nov 2025 2:45 PM IST











