You Searched For "Hyderabad"
Hyderabad: బంకులో పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. వీడియో
హైదరాబాద్లోని ఎర్రమంజిల్ సమీపంలో సోమవారం కారులో ఇంధనం నింపుతుండగా మంటలు చెలరేగాయి.
By అంజి Published on 7 Oct 2025 7:03 AM IST
హైదరాబాద్లో ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ రూ.9,000 కోట్ల పెట్టుబడి
ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయల..
By అంజి Published on 7 Oct 2025 6:46 AM IST
ఎకరానికి రూ.177 కోట్లు..రాయదుర్గంలో రికార్డు స్థాయి ధర
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 8:48 PM IST
హైదరాబాద్ లో ప్రాణం తీసిన రేబిస్..ఇంజెక్షన్ చేయించుకున్నా కూడా!!
హైదరాబాద్లో రేబిస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది
By Knakam Karthik Published on 6 Oct 2025 7:36 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:46 PM IST
Hyderabad: ఫామ్హౌస్లో 50 మంది మైనర్లు 'ట్రాప్ హౌస్' పార్టీ.. ఇద్దరికి డ్రగ్స్ నిర్ధారణ
హైదరాబాద్: 50 మంది మైనర్లు గంజాయి, లిక్కర్ పార్టీ చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇంటర్ స్టూడెంట్స్..
By అంజి Published on 6 Oct 2025 9:13 AM IST
Hyderabad: మసీదు ముందు బీరు బాటిళ్లు విసిరిన వ్యక్తి అరెస్టు
హైదరాబాద్లోని ఒక మసీదు ముందు బీరు బాటిళ్లను విసిరిన కేసులో అక్టోబర్ 5 ఆదివారం ఒక వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు.
By అంజి Published on 6 Oct 2025 8:31 AM IST
రేపటి నుంచి ప్లాట్లు, ఫ్లాట్లను వేలం వేయనున్న తెలంగాణ హౌసింగ్ బోర్డు
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఫ్లాట్లు, భూములను, వాణిజ్య ప్లాట్లను తెలంగాణ హౌసింగ్ బోర్డు వచ్చే వారం వేలం వేయనుంది.
By అంజి Published on 5 Oct 2025 7:41 AM IST
ఓట్ చోర్ వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది: టీపీసీసీ చీఫ్
దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగినందు వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:00 PM IST
కేసీఆర్పై పగతోనే టిమ్స్ను సీఎం రేవంత్ పడావు పెట్టాడు: హరీశ్రావు
బస్తీ దవాఖానాలను సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 2:49 PM IST
Hyderabad: హైడ్రా భారీ కూల్చివేతలు.. రూ.3600 కోట్ల విలువైన 36 ఎకరాల భూమి స్వాధీనం
కొండాపూర్లో ఆక్రమణలను తొలగించి రూ.3,600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది.
By అంజి Published on 4 Oct 2025 11:13 AM IST
హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ స్కామ్.. దంపతులు సహా 10 మంది అరెస్ట్
రియల్ ఎస్టేట్ పెట్టుబడుల రాకెట్ను సీసీఎస్ పోలీసులు ఛేదించారు. రూ.7.66 కోట్ల మేరకు పెట్టుబడిదారులను మోసం చేసినందుకు..
By అంజి Published on 4 Oct 2025 10:00 AM IST











