You Searched For "Farmers"
ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 24 Sept 2024 5:36 PM IST
Telangana: రైతులకు ప్రభుత్వం తీపికబురు.. ఎకరానికి రూ.10,000 పంట నష్టపరిహారం
రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం మొదటి విడతగా10 వేలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 24 Sept 2024 6:30 AM IST
దసరా నాటికి రైతు భరోసా డబ్బులు
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు పథకాలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 19 Sept 2024 7:07 AM IST
'కోరుకున్న చోట స్థలాలిస్తాం'.. ఆ రైతులకు మంత్రి నారాయణ గుడ్న్యూస్
రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతుల నుంచి...
By అంజి Published on 16 Sept 2024 6:58 AM IST
రెండు రోజుల్లో వారి ఖాతాల్లోకి రూ.10,000 : మంత్రి పొంగులేటి
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి త్వరలోనే సాయం అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు.
By అంజి Published on 15 Sept 2024 6:57 AM IST
11 కోట్ల మంది రైతులకు ఆధార్ తరహా డిజిటల్ ఐడీలు
11 కోట్ల మంది రైతులకు ఆధార్ కార్డు మాదిరిగానే డిజిటల్ గుర్తింపులను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
By అంజి Published on 5 Sept 2024 12:50 PM IST
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: సీఎం రేవంత్
మహబూబాబాద్ జిల్లాలో నలుగురు మరణించడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 3 Sept 2024 4:30 PM IST
భారత్లో రైతుల ఆత్మహత్యలను మించిపోతున్న.. విద్యార్థుల సూసైడ్లు.. 'సంచలన నివేదిక'
భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని ఒక కొత్త నివేదిక వెల్లడించింది.
By అంజి Published on 29 Aug 2024 11:31 AM IST
ఇక నుంచి రైతుల చెంతకే వాతావరణ సమాచారం
ఆగ్రోమెటరోలాజికల్ యూనిట్ల నెట్వర్క్ను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 7:14 AM IST
తెలంగాణ రైతులకు మరో గుడ్న్యూస్.. త్వరలోనే రైతు భరోసా
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే రైతు భరోసా పథఖం అమలు చేస్తామని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో...
By అంజి Published on 15 Aug 2024 11:11 AM IST
తెలంగాణ రైతులకు భారీ గుడ్న్యూస్.. రేపే రూ.2,00,000 రుణమాఫీ
మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
By అంజి Published on 14 Aug 2024 6:33 AM IST
రాబోయే ఖరీఫ్లో 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: మంత్రి నాదెండ్ల
గత రబీకి సంబంధించిన రూ.674 కోట్ల ధాన్యం బకాయిలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు.
By అంజి Published on 12 Aug 2024 2:01 PM IST