You Searched For "congress"
Bihar : త్వరలో మహాకూటమి సీట్ల ప్రకటన.. ఆర్జేడీకి 135.. మరి కాంగ్రెస్ సంగతేంటి.?
బీహార్ ఎన్నికల సమరం ఊపందుకుంది. దీంతో మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య త్వరలో సీట్ల పంపకం జరగనుంది.
By Medi Samrat Published on 8 Oct 2025 9:20 PM IST
Breaking: బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ రేపటికి వాయిదా
బీసీ రిజర్వేషన్ల అంశం విచారణను తెలంగాణ హైకోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది
By Knakam Karthik Published on 8 Oct 2025 4:57 PM IST
Video: ముగిసిన వివాదం.. మంత్రుల మధ్య కుదిరిన సయోధ్య
టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమక్షంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు సయోధ్య కుదిరింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 1:02 PM IST
Jublieehills byPoll: నవీన్ యాదవ్కు టికెట్ నిరాకరించే యోచనలో కాంగ్రెస్!
యూసుఫ్గూడలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేసినందుకు కేసు నమోదు కావడంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే పోటీలో కాంగ్రెస్ నాయకుడు నవీన్...
By అంజి Published on 8 Oct 2025 9:31 AM IST
ఆర్టీసీ చార్జీల పెంపుపై బీఆర్ఎస్ చలో బస్ భవన్..ఎప్పుడంటే?
ఆర్టీసీ చార్జీలు పెంపును నిరసిస్తూ 9న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు
By Knakam Karthik Published on 7 Oct 2025 3:44 PM IST
టీపీసీసీ చీఫ్తో సీపీఐ నాయకుల బృందం సమావేశం..ఎందుకంటే?
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం సీపీఐ ప్రతినిధుల బృందం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, సీఎం సలహాదారు నరేందర్రెడ్డితో సమావేశం...
By Knakam Karthik Published on 7 Oct 2025 3:13 PM IST
Video: తీరు మార్చుకుని క్షమాపణ చెప్పాలి..పొన్నంకు అడ్లూరి డెడ్లైన్
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా...
By Knakam Karthik Published on 7 Oct 2025 11:53 AM IST
సుప్రీం కోర్ట్ తీర్పు శుభ పరిణామం: టీపీసీసీ చీఫ్
42 శాతం బిసి రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
By Knakam Karthik Published on 6 Oct 2025 3:50 PM IST
ఓట్ చోర్ వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది: టీపీసీసీ చీఫ్
దేశంలో ఓట్ చోరీ పెద్ద ఎత్తున జరిగినందు వల్లే బీజేపీ మూడోసారి అధికారంలోకి రాగలిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 6:00 PM IST
మాజీ మంత్రి దామోదర్రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 5:53 PM IST
ఆపరేషన్ సింధూర్ 'సరెండర్' అని చిదంబరం కామెంట్స్..బీజేపీ ఫైర్
కేంద్ర మాజీ పి. చిదంబరం చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి
By Knakam Karthik Published on 30 Sept 2025 10:04 AM IST










