You Searched For "CM Revanth"
'100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం'.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
By అంజి Published on 26 Jan 2025 8:26 AM IST
నేడు తెలంగాణలో భారీ సంక్షేమ పథకాల ప్రారంభం
గణతంత్ర దినోత్సవమైన (ఆదివారం) నేడు ప్రభుత్వం నాలుగు ప్రధాన సంక్షేమ పథకాలను ఆవిష్కరించనుంది.
By అంజి Published on 26 Jan 2025 6:30 AM IST
రేపటి నుంచి అమల్లోకి 4 కొత్త పథకాలు..అనర్హులకు లబ్ధి చేకూరిస్తే చర్యలు తప్పవని సర్కార్ వార్నింగ్
తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి నాలుగు కొత్త సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురానుంది.
By Knakam Karthik Published on 25 Jan 2025 2:25 PM IST
'20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి'.. కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర గృహ నిర్మాణం,...
By అంజి Published on 25 Jan 2025 6:50 AM IST
ఆయన ఐటీ ఎంప్లాయ్ మైండ్తో ఆలోచిస్తారన్న రేవంత్.. యాక్సిడెంటల్ పొలిటీషియన్స్ అంటూ కేటీఆర్ కౌంటర్
దావోస్ టూర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రెస్పాండ్ అయ్యారు.
By Knakam Karthik Published on 23 Jan 2025 1:14 PM IST
సెక్రటేరియట్ విజిటర్స్కు ప్రభుత్వం కండిషన్.. పాసు ఉన్నవారితో వెళ్లేందుకు ఒక్కరికే ఛాన్స్
తెలంగాణ సెక్రటేరియట్కు వచ్చే విజిటర్స్కు రాష్ట్ర ప్రభుత్వం కండిషన్స్ పెట్టింది. ఇకపై సచివాలయం లోపలకు వెళ్లే వారికి ఇచ్చే పాసుతో ఒక్కరికి మాత్రమే...
By Knakam Karthik Published on 23 Jan 2025 7:49 AM IST
హైడ్రాపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఫైర్.. కూల్చివేతలను అడ్డుకున్న దానం నాగేందర్
హైదరాబాద్లోని చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు...
By Knakam Karthik Published on 22 Jan 2025 6:09 PM IST
పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టా..రియల్టర్ దాడి ఇష్యూపై ఈటల రియాక్షన్
మేడ్చల్ జిల్లా పోచారంలో పేదల భూముల కబ్జాపై కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకలేదని, పేదల బాధ చూసి ఆవేశంలో దాడి చేసినట్లు ఈటల వివరణ...
By Knakam Karthik Published on 22 Jan 2025 3:41 PM IST
తెలంగాణలో రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్..దావోస్ వేదికగా ఎంవోయూ
దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU...
By Knakam Karthik Published on 22 Jan 2025 2:48 PM IST
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్...
By Knakam Karthik Published on 20 Jan 2025 4:28 PM IST
ప్రతిపక్షం నిలదీస్తే గానీ.. పేదల గురించి ఆలోచించరా?.. కాంగ్రెస్పై హరీష్రావు ఫైర్
ప్రతిపక్షం నిలదీస్తే గానీ.. పేదల గురించి ఆలోచించరా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 19 Jan 2025 11:37 AM IST
గూట్లో రాయి తీయనోడు, ఏట్లో రాయి తీస్తాడా? రేవంత్పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలో అయినా వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే...
By Knakam Karthik Published on 17 Jan 2025 4:06 PM IST











