You Searched For "CM Revanth Reddy"
రూ.500కే ఎల్పీజీ సిలిండర్.. సిద్ధమవుతోన్న తెలంగాణ సర్కార్!
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన మహిళలకు రూ.500 ధరతో సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లు, నెలవారీ రూ.2500 ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమవుతోంది.
By అంజి Published on 23 Jan 2024 9:42 AM IST
Hyderabad Metro: మెట్రో రెండో దశ రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-2 రూట్ మ్యాప్ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఖరారు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దేశించిన రూట్ మ్యాప్ను...
By అంజి Published on 23 Jan 2024 8:00 AM IST
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 22 Jan 2024 8:35 PM IST
కారు సర్వీసింగ్కే వెళ్లింది.. రెట్టింపు స్పీడ్తో రాబోతుంది: కేటీఆర్
తెలంగాణ భవన్లో ఆదివారం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 2:45 PM IST
జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్రెడ్డి..!
మరోసారి లోక్సభ ఎన్నికల్లో కూడా తమ సత్తా చూపించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 1:55 PM IST
అదానీ, రేవంత్రెడ్డి ఒప్పందాల లోగుట్టు బయటపెట్టాలి: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 2:15 PM IST
సీఎం రేవంత్ దావోస్ టూర్ సక్సెస్, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బృందం దావోస్లో పర్యటించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 7:14 AM IST
సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్
By Medi Samrat Published on 17 Jan 2024 8:24 PM IST
తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12,400 కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో బహుళ వ్యాపారాల్లో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది.
By అంజి Published on 17 Jan 2024 11:38 AM IST
దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బిజీబిజీ
దావోస్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 1:45 PM IST
రామమందిరం హిందువులదే, బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి
జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు నలుగురు శంకరాచార్యులు హాజరుకాకూడదని నిర్ణయించుకున్న వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు.
By అంజి Published on 16 Jan 2024 9:05 AM IST
Telangana: త్వరలో కొత్త విద్యుత్ పాలసీ.. గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీ!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని అమలు చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 11 Jan 2024 7:27 AM IST