You Searched For "CBI"
సుదీర్ఘకాలం తర్వాత కోర్టు ఎదుట హాజరుకానున్న మాజీ సీఎం జగన్..ఎప్పుడంటే?
ఏపీ మాజీ సీఎం జగన్ సుదీర్ఘ కాలం తర్వాత న్యాయస్థానానికి హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 1:30 PM IST
వైఎస్ జగన్కు ఊరట
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. లండన్ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది.
By Medi Samrat Published on 29 Oct 2025 7:24 PM IST
కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:07 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 2:32 PM IST
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 18 Aug 2025 3:19 PM IST
గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది
By Knakam Karthik Published on 11 Jun 2025 12:03 PM IST
ఆదాయపు పన్ను కమిషనర్కు లంచం ఇచ్చిన కేసులో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధికారులను విచారించనున్న సీబీఐ
గుజరాత్కు చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించనుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 May 2025 7:19 PM IST
పీఎన్బీ రుణ మోసం కేసు.. బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్టు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేసినట్లు వర్గాలు ధృవీకరించాయి.
By అంజి Published on 14 April 2025 8:08 AM IST
లంచం ఆరోపణలు.. మెదక్ జీఎస్టీ అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ
సిబిఐ అవినీతి నిరోధక విభాగం శుక్రవారం మెదక్లోని జిఎస్టి కార్యాలయ సూపరింటెండెంట్ రవి రంజన్ను అదుపులోకి తీసుకుంది.
By అంజి Published on 22 March 2025 9:27 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్డేట్, వారిద్దరిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 19 March 2025 11:20 AM IST
తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)...
By అంజి Published on 10 Feb 2025 8:39 AM IST
సీబీఐ విచారణపై అసంతృప్తి.. హైకోర్టులో ఆర్జీ కర్ బాధితురాలి తల్లిదండ్రులు పిటిషన్
ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో బాధితురాలి తల్లిదండ్రులు గురువారం కలకత్తా హైకోర్టులో తాజా పిటిషన్ వేశారు.
By Medi Samrat Published on 19 Dec 2024 2:41 PM IST











