You Searched For "CBI"
ఈడీ, సీబీఐలను సాధనాలుగా బీజేపీ మార్చుకుంది..రాహుల్గాంధీ హాట్ కామెంట్స్
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ...
By Knakam Karthik Published on 23 Dec 2025 10:52 AM IST
లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిన ఆర్మీ ఆఫీసర్..ఇంట్లో రూ.2 కోట్ల నగదు
లంచం తీసుకున్నారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఒక ఆర్మీ అధికారితో పాటు మరో వ్యక్తి వినోద్ కుమార్ను అరెస్టు చేసింది.
By Knakam Karthik Published on 21 Dec 2025 4:31 PM IST
రూ.228 కోట్ల మోసం.. అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తనయుడు జై అన్మోల్ కు కష్టాలు పెరిగిపోయాయి.
By Medi Samrat Published on 9 Dec 2025 5:03 PM IST
మెడికల్ కాలేజీ లంచం కేసు.. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించిన లంచం కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,...
By అంజి Published on 27 Nov 2025 2:58 PM IST
సుదీర్ఘకాలం తర్వాత కోర్టు ఎదుట హాజరుకానున్న మాజీ సీఎం జగన్..ఎప్పుడంటే?
ఏపీ మాజీ సీఎం జగన్ సుదీర్ఘ కాలం తర్వాత న్యాయస్థానానికి హాజరుకానున్నారు.
By Knakam Karthik Published on 12 Nov 2025 1:30 PM IST
వైఎస్ జగన్కు ఊరట
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. లండన్ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది.
By Medi Samrat Published on 29 Oct 2025 7:24 PM IST
కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:07 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్
తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 2:32 PM IST
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితకు తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఓబుళాపురం మైనింగ్ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 18 Aug 2025 3:19 PM IST
గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది
By Knakam Karthik Published on 11 Jun 2025 12:03 PM IST
ఆదాయపు పన్ను కమిషనర్కు లంచం ఇచ్చిన కేసులో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధికారులను విచారించనున్న సీబీఐ
గుజరాత్కు చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధికారులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించనుంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 15 May 2025 7:19 PM IST
పీఎన్బీ రుణ మోసం కేసు.. బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్టు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేసినట్లు వర్గాలు ధృవీకరించాయి.
By అంజి Published on 14 April 2025 8:08 AM IST











