You Searched For "BRS"
ఫోన్ ట్యాపింగ్లో ఆ నేతల ప్రమేయం కూడా ఉంది.. సీబీఐకి అప్పగించండి: ఈటల
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు..అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 3:37 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రండి..బీజేపీ ఎంపీకి సిట్ నోటీస్
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు నోటీసు పంపించారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 3:48 PM IST
రప్పా, రప్పాతో రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? హరీష్రావుకు పొంగులేటి వార్నింగ్
రప్పా..రప్పా అంటూ ధర్నాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు..అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 23 Jun 2025 12:57 PM IST
రేవంత్ను సీఎం కుర్చీలో చూడలేకపోతున్నారు
హరీష్ రావు వాళ్ల మామ కేసీఆర్ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 20 Jun 2025 2:56 PM IST
రైతులను గోస పెట్టడం కాంగ్రెస్కు అలవాటైంది: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు..
By Knakam Karthik Published on 20 Jun 2025 1:42 PM IST
మరో పోరుకు రెడీ అవుతోన్న బీఆర్ఎస్..ఈసారి రంగంలోకి గులాబీ బాస్
తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరో పోరుకు సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 18 Jun 2025 5:30 PM IST
తెలంగాణకు రైళ్ల ద్వారా వచ్చేవాళ్ళు ప్రయాణం వాయిదా వేసుకోండి: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణకు రైళ్ల ద్వారా వచ్చేవాళ్లు ప్రయాణం వాయిదా వేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 18 Jun 2025 3:45 PM IST
రైతు భరోసా సరే..ప్రజలకిచ్చిన గ్యారెంటీ కార్డు అమలు ఏమైంది?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 18 Jun 2025 10:37 AM IST
బీసీ రిజర్వేషన్ల పోరాటం ఆగదు, ఈ నెల 17న రైల్రోకో: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకై జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్రోకో కార్యక్రమానికి ...
By Knakam Karthik Published on 17 Jun 2025 5:45 PM IST
ఆ కారణంగానే 2018 ఎన్నికల్లో ఓటమి..టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 17 Jun 2025 2:30 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన టీపీసీసీ చీఫ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హారజయ్యారు.
By Knakam Karthik Published on 17 Jun 2025 12:18 PM IST
ఆ కేసు లొట్టపీసే, 14 కాదు 1400 పెట్టుకోండి..కేటీఆర్ హాట్ కామెంట్స్
ఫార్ములా ఈ-కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే అని..రేవంత్ కూడా లొట్టపీసు ముఖ్యమంత్రే..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 9:15 PM IST