You Searched For "BreakingNews"
ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 21 Aug 2025 4:54 PM IST
టీచర్ చెంప దెబ్బ కొట్టినందుకు ప్రతీకారంతో రగిలిపోయిన విద్యార్థి.. ఏం చేశాడంటే..?
గురువు చెంప దెబ్బ కొట్టాడు.. అందుకే అప్పుడే పగ తీర్చుకోవాలని అనుకున్నా.. గురువుపై కాల్పులు జరిపిన మైనర్ విద్యార్థి మాటలివి.
By Medi Samrat Published on 21 Aug 2025 4:39 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఆయనకే..!
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ నిర్ణయించినట్టు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ...
By Medi Samrat Published on 21 Aug 2025 4:15 PM IST
వారికి అండగా నాగవంశీ..!
వార్ 2, కూలీ సినిమాల గొడవతో నిర్మాత నాగ వంశీ పేరు పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది.
By Medi Samrat Published on 21 Aug 2025 3:56 PM IST
చంద్రబాబు, నితీశ్ కుమారే కేంద్రం టార్గెట్..!
ఎన్డీయే కూటమిలోని కీలక మిత్రపక్షాలైన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్లను బెదిరించి, తమ...
By Medi Samrat Published on 21 Aug 2025 3:46 PM IST
ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!
జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయబోరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
By Medi Samrat Published on 21 Aug 2025 2:55 PM IST
'మార్వాడీ గో బ్యాక్' ప్రచారాన్ని బహిరంగంగా ఖండించాలి
'మార్వాడీ గో బ్యాక్' ప్రచారాన్ని బహిరంగంగా ఖండించాలని, ఈ ద్వేషపూరిత ప్రచారాన్ని సాధ్యమైనంత తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణలో ప్రతి సమాజం భద్రత, హక్కుల...
By Medi Samrat Published on 21 Aug 2025 2:50 PM IST
ఇస్లామియత్, ఖురాన్ సబ్జెక్ట్స్ లో సిక్కు బాలుడికి మొదటి స్థానం
ఓంకార్ సింగ్ అనే సిక్కు కుర్రాడు లాహోర్లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BISE) 9వ తరగతి పరీక్ష 2025లో రాణించాడు.
By Medi Samrat Published on 21 Aug 2025 2:30 PM IST
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి 'శివుడి ఆజ్ఞ' అట..!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి కేసులో నిందితుడు చెబుతున్న మాటలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వీధికుక్కల కోసం తాను సీఎంపై...
By Medi Samrat Published on 21 Aug 2025 2:15 PM IST
నీటికుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటన జిల్లాలోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో...
By Medi Samrat Published on 20 Aug 2025 9:00 PM IST
గుడ్న్యూస్.. ఇళ్లులేని పేదలను గుర్తించేందుకు సర్వే
రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని.. ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని...
By Medi Samrat Published on 20 Aug 2025 8:08 PM IST
ఆసియా కప్కు జట్టును ప్రకటించిన హాకీ ఇండియా
హాకీ ఆసియా కప్ 2025 కోసం హాకీ ఇండియా జట్టును ప్రకటించింది. ఈ 18 మంది సభ్యుల జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తారు.
By Medi Samrat Published on 20 Aug 2025 7:18 PM IST











