You Searched For "BreakingNews"
భారత నిరసనకారులను ఉద్దేశించి అలాంటి సంజ్ఞలు
లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ వెలుపల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా శాంతియుతంగా భారతీయులు నిరసన తెలిపారు.
By Medi Samrat Published on 26 April 2025 3:45 PM IST
వేడుకుంటున్న సీమా హైదర్.. ప్రభుత్వం ఏమి చేస్తుందో?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉంటున్న పాకిస్థానీలను ఈ నెల 27వ తేదీ నాటికి దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
By Medi Samrat Published on 26 April 2025 3:00 PM IST
పహల్గామ్ ఉగ్రవాద దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదు
పహల్గామ్ ఉగ్రవాద దాడికి మొదట బాధ్యత వహించిన లష్కరే తోయిబా శాఖ అయిన ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF), దీనికి, తమకు ఎటువంటి సంబంధం లేదని ఖండించింది.
By Medi Samrat Published on 26 April 2025 3:00 PM IST
హిట్-3, రెట్రో సెన్సార్ రిపోర్టులు ఇవే..!
సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'రెట్రో'. ఈ సినిమా మే 1, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
By Medi Samrat Published on 26 April 2025 2:30 PM IST
వివేకా హత్య కేసు.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్షుల మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది
By Medi Samrat Published on 26 April 2025 2:15 PM IST
ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు.
By Medi Samrat Published on 25 April 2025 9:15 PM IST
మతం గురించి అడిగాడు.. ఫోన్ లో ఏదో మాట్లాడాడు: జమ్మూ కశ్మీర్లో అరెస్టు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, శుక్రవారం గందర్బాల్ జిల్లా పోలీసులు ఒక అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 25 April 2025 8:30 PM IST
Hyderabad Metro: ఇంత దారుణమైన నష్టాలా?
హైదరాబాద్ మెట్రో రైలు (HMRL) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.625 కోట్ల నష్టాలను చవిచూసినట్లు ప్రకటించింది.
By Medi Samrat Published on 25 April 2025 8:00 PM IST
టాస్ గెలిచిన సన్ రైజర్స్
చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
By Medi Samrat Published on 25 April 2025 7:15 PM IST
కుప్పకూలిన పాకిస్థాన్ స్టాక్ మార్కెట్
కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్ ప్రస్తుతం...
By Medi Samrat Published on 25 April 2025 4:30 PM IST
ఢిల్లీ మేయర్ పీఠం బీజేపీ కైవసం
రెండేళ్ల విరామం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ను భారతీయ జనతా పార్టీ తిరిగి కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 25 April 2025 4:15 PM IST
నిద్రపోతున్న మహిళ.. అక్కడ తాకుతూనే ఉన్న కండక్టర్
బస్సులో నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కండక్టర్ను కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన తేదీ...
By Medi Samrat Published on 25 April 2025 3:15 PM IST