You Searched For "BreakingNews"
పారిపోయి వచ్చిన ప్రేమ జంట.. హైదరాబాద్ లో ఎలాంటి పనులు చేస్తున్నారంటే.?
తమ ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ లాడ్జిలో నివాసం ఉంటున్న యువ జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 18 Jan 2025 8:16 PM IST
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్.. కరుణ్ నాయర్ ఎంత స్కోర్ చేశాడంటే.?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించారు.
By Medi Samrat Published on 18 Jan 2025 7:44 PM IST
అయ్యో రైతన్నా.. బ్యాంకులోనే ప్రాణాలు తీసుకుంటివా.?
బ్యాంకు అధికారుల వేధింపులకు ఓ రైతు ప్రాణం తీసుకున్నారు. వేధింపులు తాళలేక బ్యాంకులోనే పురుగుల మందు తాగాడు.
By Medi Samrat Published on 18 Jan 2025 7:11 PM IST
'మాకు ఆప్షన్ లేదు'.. సిరాజ్ను జట్టు నుంచి తొలగించడంపై రోహిత్ శర్మ
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
By Medi Samrat Published on 18 Jan 2025 6:50 PM IST
ఆందోళన చెందకండి.. ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందజేస్తాం : మంత్రి ఉత్తమ్
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 18 Jan 2025 6:25 PM IST
త్వరలోనే తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్
త్వరలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 18 Jan 2025 5:54 PM IST
పోలీసులకు కరీనా కపూర్ చెప్పింది ఇదే..!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై డుండగుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి సైఫ్ భార్య, నటి కరీనా కపూర్ స్టేట్మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డు...
By Medi Samrat Published on 18 Jan 2025 5:04 PM IST
రాష్ట్రంలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతి
హైదరాబాద్ బస్ భవన్లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశమైంది. కొత్త డిపోలు, బస్ స్టేషన్ లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 18 Jan 2025 4:45 PM IST
నేను పారిపోవడం లేదు.. నాకు న్యాయం జరగాలి : మంచు మనోజ్
మంచి ఫ్యామిలీ వివాదం నడుస్తుండగా.. తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 18 Jan 2025 4:35 PM IST
నో నాయర్.. నో శాంసన్.. నో సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్న భారత జట్టు ఇదే..!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును శనివారం ప్రకటించారు.
By Medi Samrat Published on 18 Jan 2025 3:37 PM IST
అతడే దోషి.. కోల్కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసు తీర్పు వెలువరించిన కోర్టు
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్ రాయ్ దోషిగా తేలింది.
By Medi Samrat Published on 18 Jan 2025 2:49 PM IST
'ఓనర్షిప్ కార్డులు' పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. 65 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన ఈ పథకం గురించి తెలుసా.?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్తి యజమానులకు 65 లక్షల ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేశారు.
By Medi Samrat Published on 18 Jan 2025 2:32 PM IST