You Searched For "BreakingNews"
'బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే మంత్రి అయ్యారు'.. సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చివాట్లు
డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి బెయిల్పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది.
By Medi Samrat Published on 2 Dec 2024 2:45 PM IST
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారా..?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికి మా ప్రభుత్వం పై చార్జ్ షీట్...
By Kalasani Durgapraveen Published on 2 Dec 2024 2:39 PM IST
టీకాలతో హెచ్ఐవీ కి చెక్
లెనాకావిర్ అనే కొత్త యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్తో సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వేయడం ద్వారా హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చని తేలింది.
By Kalasani Durgapraveen Published on 2 Dec 2024 12:29 PM IST
భారత్ కు వెళ్లి.. వారి సొంతగడ్డపైనే ఓడించాలి: షోయబ్ అక్తర్
పాకిస్థాన్ వేదికగా 2025 లో జరిగే Champions Trophy పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.
By Kalasani Durgapraveen Published on 2 Dec 2024 12:17 PM IST
కాకినాడ పోర్టుపై ప్రశ్నలకు మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి : మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు బియ్యం మాఫియా రెచ్చిపోయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు..
By Medi Samrat Published on 1 Dec 2024 8:00 PM IST
భయపడే వర్మ దాక్కున్నాడు : బుద్ధా వెంకన్న
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.
By Medi Samrat Published on 1 Dec 2024 7:15 PM IST
షాకింగ్.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య
గచ్చిబౌలిలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 1 Dec 2024 7:07 PM IST
గుడ్ న్యూస్.. రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయ్..!
రైతు భరోసా పంట పెట్టుబడి ఆర్థికసాయాన్ని సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
By Medi Samrat Published on 1 Dec 2024 6:36 PM IST
అంబులెన్స్ బోల్తా.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్స్ బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు
By Medi Samrat Published on 1 Dec 2024 5:43 PM IST
రేపు ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తాం : ఏక్నాథ్ షిండే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమంత్రి పేరుపై ఉత్కంఠ నెలకొంది.
By Medi Samrat Published on 1 Dec 2024 5:34 PM IST
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగలు దాడి
మధ్యప్రదేశ్లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది.
By Medi Samrat Published on 30 Nov 2024 7:36 PM IST
డీప్ ఫేక్లను అడ్డుకోడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లు ఇన్ బిల్ట్ ఆల్గారిథమ్ తీసుకురావాలి : సుధాకర్ రెడ్డి ఉడుముల
డీప్ ఫేక్ ల వల్ల విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మంచి కోసం ఉపయోగించాల్సిన ఏఐ టెక్నాలజీలను చెడు కోసం వినియోగిస్తున్నారని ప్రముఖ పాత్రికేయుడు,...
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Nov 2024 5:15 PM IST











