You Searched For "BreakingNews"
టోకెన్లు ఎప్పుడు ఇస్తామన్నారు.? అంతమందిని ఎందుకు అనుమతించారు.? : సీఎం చంద్రబాబు
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 9 Jan 2025 5:21 PM IST
అప్పటిలోగా పాస్ పోర్టు తిరిగి అప్పగించండి.. సీఎం రేవంత్కు ఏసీబీ కోర్టు ఆదేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతించింది.
By Medi Samrat Published on 9 Jan 2025 5:06 PM IST
Viral Video : ఆరు బంతులను బాదేశాడు..!
విజయ్ హజారే ట్రోఫీ 2025 రెండవ ప్రీ-క్వార్టర్ ఫైనల్ ఈరోజున జరుగుతుంది. రాజస్థాన్ జట్టు తమిళనాడుతో తలపడుతుంది.
By Medi Samrat Published on 9 Jan 2025 4:57 PM IST
పెళ్లైన పది రోజులకే మాపై కేసు పెట్టింది
బెంగళూరులో ఇంజనీర్ అతుల్ సుభాష్ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మగవాళ్లను బూటకపు కేసుల్లో ఇరికించి మానసికంగా హింసిస్తున్నారని, డబ్బు వసూలు...
By Medi Samrat Published on 9 Jan 2025 4:37 PM IST
జీహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..పెట్రోల్ పోసుకున్న కాంట్రాక్టర్లు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ప్రధాన కార్యాలయంలో గురువారం నాడు కాంట్రాక్టర్లు నిరసనలకు దిగారు.
By Medi Samrat Published on 9 Jan 2025 4:00 PM IST
కేటీఆర్ సైనికుడు కాదు : ఎంపీ చామల
కేటీఆర్ సైనికుడు కాదు.. యువరాజు అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 3:58 PM IST
కేటీఆర్.. నిజాయితీ నిరూపించుకో..
కేటీఆర్ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి దొంగలుగా దొరికిపోయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని.. కేటీఆర్ మతిస్థిమితం...
By Medi Samrat Published on 9 Jan 2025 2:50 PM IST
కేటీఆర్కు హైదరాబాద్పై ఒక స్పష్టత లేదు : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్లాగా గుర్తింపు పొందారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఎద్దేవా చేశారు..
By Medi Samrat Published on 9 Jan 2025 2:32 PM IST
జగన్ లండన్ పర్యటనకు లైన్ క్లియర్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది.
By Medi Samrat Published on 9 Jan 2025 2:15 PM IST
కలిసికట్టుగా చంద్రబాబు లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం : ప్రధాని మోదీ
ప్రధాని మోదీ బుధవారం విశాఖపట్నంలో రూ. 2 లక్షల కోట్లకుపైగా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2025 8:48 PM IST
మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో అలాంటివి జరుగుతున్నాయా.?
హైదరాబాదులోని మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఎవర్గ్రీన్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్పై సైబరాబాద్ పోలీసులు రైడ్ చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2025 8:15 PM IST
ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి...
By Medi Samrat Published on 8 Jan 2025 7:30 PM IST