You Searched For "APPolls"
'వెన్నుపోటు పొడిచారు'.. చిరంజీవిపై పోసాని సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి హాట్ కామెంట్స్ చేశారు. కాపులని మెగాస్టార్ చిరంజీవి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
By అంజి Published on 8 May 2024 10:24 AM GMT
'మా అక్కలు అలా అంటుంటే బాధేస్తోంది'.. వైఎస్ అవినాష్ రెడ్డి ఎమోషనల్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన అక్కలు చేస్తున్న ఆరోపణలు తనను ఎంతో బాధిస్తున్నాయని కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి...
By అంజి Published on 8 May 2024 9:47 AM GMT
పెద్దిరెడ్డి కుటుంబం రూ.30 వేల కోట్లు దోచేసింది: చంద్రబాబు
ఇసుక, మద్యం వ్యాపారాలతో మంత్ర పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి రూ.30 వేల కోట్లు దోచేసిందని చంద్రబాబు ఆరోపించారు.
By అంజి Published on 7 May 2024 1:30 PM GMT
'ఇదే నా దృఢమైన వైఖరి'.. ముస్లిం రిజర్వేషన్లపై ఫస్ట్ టైం స్పందించిన సీఎం జగన్
ఎన్నికల్లో నిర్ణయాత్మక అంశంగా నిలిచిన 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లపైనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్...
By అంజి Published on 6 May 2024 1:53 AM GMT
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ.. మరో వారం రోజుల్లో ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 5 May 2024 2:44 PM GMT
మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే: సీఎం జగన్
57 నెలలుగా పెన్షన్లను అవ్వాతాతల ఇంటి దగ్గరే అందించామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు పాపిష్టి కళ్లు వారిపై పడటంతో ఇబ్బందులు...
By అంజి Published on 3 May 2024 11:48 AM GMT
మేనిఫెస్టోకు టీడీపీ, జనసేననే ప్రాతినిథ్యం.. బీజేపీ కాదు: పురంధేశ్వరి
మంగళవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికల వాగ్దానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, బీజేపీని కాదని పురంధేశ్వరి స్పష్టం...
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 May 2024 1:00 PM GMT
వారి చేతుల్లోనే జగన్ రిమోట్ కంట్రోల్: వైఎస్ షర్మిల
తన ఇంట్లో వారితో పాటు ప్రధాని మోదీ చేతుల్లోనే సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
By అంజి Published on 30 April 2024 7:58 AM GMT
చంద్రబాబుకు నమ్మి ఓటేశారో గోవిందా: సీఎం జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 29 April 2024 9:00 AM GMT
ఎన్డీఏ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: పవన్ కల్యాణ్
ఎన్డీఏ మేనిఫెస్టోను ఎల్లుండి ప్రకటించనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అని...
By అంజి Published on 28 April 2024 3:45 PM GMT
నేను వస్తేనే పథకాలు కొనసాగుతాయి.. లేదంటే: సీఎం జగన్
వైసీపీ పథకాలను రద్దు చేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడికి ఉందా? అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
By అంజి Published on 28 April 2024 11:04 AM GMT
AP Polls: తొలి గెలుపు కోసం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ఎదురుచూపులు
ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినప్పటికీ 2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ తొలి విజయం సాధించాలని టిడిపి, వైఎస్ఆర్సిపి లో కొందరు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 April 2024 9:45 AM GMT