You Searched For "APNews"
మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు భేటీ.. రాజకీయాలు, సహకారంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఆదివారం ఇక్కడ ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
By అంజి Published on 14 July 2024 3:36 PM IST
ఇకపై కాళ్లకు దండం పెట్టకండి: ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చే వారికి కీలక విజ్ఞప్తి చేశారు.
By Medi Samrat Published on 13 July 2024 5:45 PM IST
మాజీ సీఎం జగన్పై క్రిమినల్ కేసు.. రఘు రామకృష్ణంరాజు ఫిర్యాదు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టడీలో ఉన్న సమయంలో చిత్రహింసలకు...
By అంజి Published on 12 July 2024 2:00 PM IST
NTR district: సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య
ఎన్టీఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో శుక్రవారం మరో కార్మికుడు కాలిన గాయాలతో మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
By అంజి Published on 12 July 2024 12:14 PM IST
టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?: వైసీపీ
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఆకతాయిలకు ఆవాసంగా మారిందని వైసీపీ విమర్శించింది.
By అంజి Published on 12 July 2024 11:15 AM IST
మేం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ మిషన్లో ఉన్నాం: సీఎం చంద్రబాబు
రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం చాలా కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...
By అంజి Published on 11 July 2024 3:00 PM IST
'వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ఆందోళన వద్దు'.. కేంద్రమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్రమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు.
By అంజి Published on 11 July 2024 12:34 PM IST
Anakapalli: తొమ్మిదో తరగతి విద్యార్థిని హత్య కేసు.. నిందితుడు ఆత్మహత్య
అనకాపల్లి జిల్లాలో మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడు (26) ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 11 July 2024 12:00 PM IST
ఏపీలో ఘోరం.. 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేసి..
ఎనిమిదేళ్ల బాలికపై ఆరు, ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో...
By అంజి Published on 11 July 2024 10:28 AM IST
పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, సీఐ నారాయణస్వామిలపై...
By Medi Samrat Published on 10 July 2024 9:30 PM IST
భోగాపురం ఎయిర్పోర్ట్ను 2026 నాటికి నిర్మిస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 నాటికి నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్నాయుడు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 10 July 2024 9:15 AM IST
విద్యుత్ రంగంలో రూ.49,496 కోట్ల అప్పులు: సీఎం చంద్రబాబు
ప్రజలకు వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు.
By అంజి Published on 9 July 2024 9:15 PM IST











