You Searched For "APNews"
AP Politics: మంత్రి నారా లోకేష్కి.. డిప్యూటీ సీఎం పదవి?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి పదవికి ఎక్కించాలని తెలుగుదేశం పార్టీలో డిమాండ్ పెరుగుతోంది.
By అంజి Published on 19 Jan 2025 3:36 PM IST
2028 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం నీళ్లు: అమిత్ షా
రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన...
By అంజి Published on 19 Jan 2025 3:09 PM IST
విద్యార్థులకు శుభవార్త.. త్వరలోనే 'తల్లికి వందనం': మంత్రి నాదెండ్ల
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
By అంజి Published on 17 Jan 2025 7:56 AM IST
Andhrapradesh: బీసీ యువతకు శుభవార్త.. సగం రాయితీతో రుణాలు
బీసీ కులాల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి...
By అంజి Published on 13 Jan 2025 11:08 AM IST
Kakinada: కోడి పందాల మైదనాల్లో ఏర్పాట్లు కూల్చివేత.. వారికి పోలీసుల హెచ్చరిక
కాకినాడ జిల్లా పోలీసు అధికారులు ఆదివారం వివిధ గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన పలు మైదానాల్లో ఏర్పాట్లను కూల్చివేశారు.
By అంజి Published on 13 Jan 2025 8:36 AM IST
సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక.. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
By అంజి Published on 12 Jan 2025 6:45 AM IST
Andhrapradesh: విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు
సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కంసమామ మోసం చేసి పోతే.. చంద్రన్న న్యాయం...
By అంజి Published on 12 Jan 2025 6:30 AM IST
ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ: హోంమంత్రి అనిత
తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా.. ఏదైనా కుట్ర కోణమా అనే అంశం విచారణలో తేలుతుందని హోంమంత్రి అనిత చెప్పారు.
By అంజి Published on 9 Jan 2025 1:05 PM IST
తిరుపతి తొక్కిసలాట: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి అనగాని...
By అంజి Published on 9 Jan 2025 11:50 AM IST
పెను విషాదం.. తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
By అంజి Published on 9 Jan 2025 6:27 AM IST
Andhra: అందుబాటులోకి నాయుడుపేట - రేణిగుంట రహదారి.. గంటలోపే తిరుపతికి
కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లేవారికి శుభవార్త. నాయుడు పేట - రేణిగుంట మధ్య ఆరు లైన రహదారి అందుబాటులోకి వచ్చింది.
By అంజి Published on 8 Jan 2025 8:15 AM IST
జననాల రేటు తగ్గడంపై.. దేశాన్ని హెచ్చరించిన సీఎం చంద్రబాబు
దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు చేసిన తప్పులను భారత్ పునరావృతం చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
By అంజి Published on 7 Jan 2025 9:39 AM IST