You Searched For "APNews"
విశాఖ వాసులకు గుడ్న్యూస్.. రూ.11,498 కోట్లతో తొలిదశ మెట్రో
విశాఖ వాసులకు గుడ్న్యూస్. విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టుపై పంపిన డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర పురపాలక శాఖ...
By అంజి Published on 14 Nov 2024 7:28 AM IST
ఏపీ, తెలంగాణలోని టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 18వ తేదీ వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం గడువు ఇచ్చింది.
By అంజి Published on 14 Nov 2024 6:37 AM IST
'ఆ వ్యవహారాల్లో తలదూర్చొద్దు'.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్
కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఓట్లేసి గెలిపించినందుకు.. తమ ఎమ్మెల్యే శాసనసభలో ఏం మాట్లాడుతున్నారోనని నియోజకవర్గ...
By అంజి Published on 13 Nov 2024 6:41 AM IST
హోటళ్ల నుంచి సోలార్ పవర్ ప్లాంట్ల వరకు.. ఏపీలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన టాటా గ్రూప్
రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టాటా పవర్ ఆలోచిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 12 Nov 2024 9:15 AM IST
Andhrapradesh: ఇళ్లు లేని వారికి శుభవార్త
నిన్నటి బడ్జెట్ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది. రాబోయే ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 12 Nov 2024 6:35 AM IST
'అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే రాజీనామా చేయ్'.. వైఎస్ జగన్పై షర్మిల ఫైర్
అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందని మాజీ సీఎం జగన్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
By అంజి Published on 11 Nov 2024 1:07 PM IST
Andhrapradesh: రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
By అంజి Published on 11 Nov 2024 10:44 AM IST
పోలీసులను బెదిరిస్తే కఠిన చర్యలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక
విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. అధికారులకు ఇంకోసారి హెచ్చరికలు వంటివి చేస్తే సుమోటోగా చర్యలు...
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 5:15 PM IST
Vizag: పెన్షనర్ల కోసం.. రేపు పోర్ట్ ట్రస్ట్లో మెగా క్యాంపు
ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణను క్రమబద్ధీకరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ & పెన్షనర్స్...
By అంజి Published on 10 Nov 2024 10:50 AM IST
జగన్ హయాంలో అవినీతిపై విచారణ చేపడుతాం
జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతామని మంత్రి నారాయణ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 7:53 AM IST
వాట్సాప్ ద్వారా 100 సేవలు అందించనున్న ఏపీ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వనరుగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 7:36 AM IST
విద్యార్థి మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి
చెరువులో ఈతకు వెళ్లి ఊపిరాడక బాపట్ల జిల్లా దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో తరగతి విద్యార్థి వరుణ్ తేజ్ దుర్మరణపాలయ్యాడు
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 8:17 PM IST