You Searched For "APNews"
ప్రధాని కర్నూలు పర్యటన.. ఈ 4 మండలాల్లో స్కూళ్లు మూసివేత
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన దృష్ట్యా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు నేడు, రేపు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవోలు ఉత్తర్వులు జారీ...
By అంజి Published on 15 Oct 2025 7:37 AM IST
ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేసే ఛాన్స్!
అక్టోబర్ 16న కర్నూలులో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక కేంద్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రకటించే అవకాశం..
By అంజి Published on 14 Oct 2025 7:50 AM IST
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ములకల చెరువు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేడు తెలిపారు.
By అంజి Published on 13 Oct 2025 1:30 PM IST
అమరావతిలో నేడు సీఆర్డీఏ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఏపీ సీఎం
రాష్ట్ర రాజధాని నగర ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ, అమరావతిలో కొత్త CRDA ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు...
By అంజి Published on 13 Oct 2025 6:22 AM IST
ఏపీలో ఆయుష్ సేవల విస్తరణకు కేంద్రం రూ.166 కోట్ల కేటాయింపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ వైద్య సేవల విస్తరణ, బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.166 కోట్లను ఆమోదించిందని...
By అంజి Published on 11 Oct 2025 9:00 AM IST
మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్లైన్ పోర్టల్.. ప్రారంభించనున్న ఏపీ మహిళా కమిషన్
మహిళల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు త్వరలో ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్ను ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్..
By అంజి Published on 11 Oct 2025 7:25 AM IST
శ్రీవారి భక్తులకు శుభవార్త.. అతిపెద్ద వసతి సముదాయం
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్న్యూస్ చెప్పింది. నూతనంగా నిర్మించిన పీఏసీ-5 ..
By అంజి Published on 11 Oct 2025 6:38 AM IST
Guntur: అన్నపర్రు బాయ్ హాస్ట్లో 47 మంది విద్యార్థులకు అస్వస్థత
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాయ్స్ హాస్టల్లో 47 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 10 Oct 2025 5:01 PM IST
ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ
కాకినాడ జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ, దానికి ఆనుకుని ఉన్న తీరప్రాంత గ్రామాలలోని మత్స్యకారులు చాలా కాలంగా ఎదుర్కొంటున్న..
By అంజి Published on 8 Oct 2025 8:00 AM IST
జనవరి 1 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
జనవరి 1 నాటికి ఆంధ్రప్రదేశ్ (ఏపీ) చెత్త రహిత రాష్ట్రంగా మారే దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు.
By అంజి Published on 7 Oct 2025 7:16 AM IST
త్వరలోనే పీహెచ్సీ వైద్యుల సమస్యల పరిష్కారం: మంత్రి సత్య కుమార్
సెప్టెంబర్ 29 నుండి సమ్మె చేస్తున్న పీహెచ్సీ వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని..
By అంజి Published on 5 Oct 2025 8:07 AM IST
Chittoor: అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. చెలరేగిన నిరసన
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం, చుట్టుపక్కల మండలాల్లో.. శుక్రవారం (అక్టోబర్ 3) తెల్లవారుజామున దేవలంపేట..
By అంజి Published on 4 Oct 2025 7:55 AM IST











