You Searched For "APNews"
ప్రజలకు మంత్రి అనిత కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'మొంథా' తుపాను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
By Medi Samrat Published on 26 Oct 2025 4:23 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. ఆ ఒక్క పని చేస్తే 19 మంది బతికేవారు!
కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ.. ఆ బైక్ను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం...
By అంజి Published on 26 Oct 2025 11:13 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం: బస్సును బైకర్ ఎదురుగా ఢీకొన్నాడా.. లేక రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందా?
కర్నూలు వద్ద బైక్ రైడర్ శివశంకర్ ప్రైవేట్ బస్సును ఢీకొన్నాడా లేదా గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందా?
By అంజి Published on 26 Oct 2025 7:40 AM IST
ఏపీకి తుపాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
By అంజి Published on 26 Oct 2025 6:32 AM IST
దూసుకొస్తున్న 'మొంథా'.. ఏపీకి తుఫాను ముప్పు.. తెలంగాణలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. తుపాను ముప్పు పొంచి ఉందని తెలిపింది. 'మొంథా' తుపాను దూసుకొస్తొందని..
By అంజి Published on 25 Oct 2025 3:34 PM IST
అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు.. గుడ్న్యూస్ చెప్పిన మంత్రి
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల...
By Medi Samrat Published on 24 Oct 2025 7:57 PM IST
వేమూరి కావేరి ట్రావెల్స్ ఆక్సిడెంట్.. సహాయక చర్యల్లో మరో ప్రమాదం
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 24 Oct 2025 6:43 PM IST
బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు..
By అంజి Published on 24 Oct 2025 11:02 AM IST
బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ,తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 24 Oct 2025 7:53 AM IST
3వ రోజు యూఏఈ పర్యటనలో సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు...
By అంజి Published on 24 Oct 2025 7:31 AM IST
Andhrapradesh: నేటి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
By అంజి Published on 24 Oct 2025 7:13 AM IST
కేంద్రం సపోర్ట్తో ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది: సీఎం చంద్రబాబు
కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ-జనసేన పార్టీ-బీజేపీ కూటమికి ప్రజలు ఆధిక్యం కల్పించడం ద్వారా..
By అంజి Published on 21 Oct 2025 6:55 AM IST











