You Searched For "Andrapradesh"
Video: అమరావతిలో స్పెషల్ అట్రాక్షన్గా ఐరన్ స్క్రాప్ శిల్పాలు
సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
By Knakam Karthik Published on 2 May 2025 12:52 PM IST
అమరావతిని మూడేళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
ప్రధాని టూర్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.
By Knakam Karthik Published on 2 May 2025 11:41 AM IST
ఆ విషయంలో హోంమంత్రి అనితపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.
By Knakam Karthik Published on 1 May 2025 8:09 AM IST
2 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యం..రాష్ట్రంలో నేడు 11 MSME పార్కులకు శ్రీకారం
మే డే సందర్భగా ఆంధ్రప్రదేశ్లో 11 ఎంఎస్ఎంఈ పార్కులు, 1 ఎఫ్ఎఫ్సీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.
By Knakam Karthik Published on 1 May 2025 7:13 AM IST
ఏపీలో రేపటి నుంచి వాళ్లకు రేషన్ బంద్?
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 30 April 2025 3:30 PM IST
ప్రధాని టూర్కు అన్ని రాజకీయ పక్షాలకు ఆహ్వానం పంపించాం: నారాయణ
మే2 న ప్రధాని అమరావతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ అన్నారు.
By Knakam Karthik Published on 30 April 2025 12:44 PM IST
విషాదం: సింహాచలం ఘటనలో సాఫ్ట్వేర్ దంపతులు మృతి
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 30 April 2025 11:53 AM IST
స్వర్ణాంధ్ర అభివృద్ధికి మద్దతివ్వాలి..బ్యాంకర్లను కోరిన సీఎం చంద్రబాబు
వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 29 April 2025 4:45 PM IST
రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్న్యూస్..సేవలు పొడిగించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 29 April 2025 1:54 PM IST
అలా మాట్లాడాలనుకుంటే పాక్కే వెళ్లిపోండి..డిప్యూటీ సీఎం పవన్ హాట్ కామెంట్స్
జమ్ముకాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడిలో మరణించిన వారికి జనసేన సంతాపం తెలిపింది.
By Knakam Karthik Published on 29 April 2025 1:19 PM IST
తిరుపతిలో విషాదం..బిల్డింగ్ పైనుంచి పడి ముగ్గురు స్పాట్ డెడ్
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 29 April 2025 12:27 PM IST
అమరావతి పునఃప్రారంభానికి అందరూ రావాలి: సీఎం చంద్రబాబు
అమరావతి పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రజలందరూ రావాలని సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 28 April 2025 4:40 PM IST











