You Searched For "Andrapradesh"
తిరుపతిలో యాక్సిడెంట్, నలుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 3 Feb 2025 6:41 AM IST
ఆయన చేసిన పాపం, నేడు రాష్ట్రానికి శాపం..జగన్పై మండిపడ్డ మంత్రి నిమ్మల
పోలవరంలో మాజీ సీఎం జగన్ చేసిన తప్పిదాలను ఏపీ సీఎం చంద్రబాబు సరిదిద్దుతున్నారని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
By Knakam Karthik Published on 2 Feb 2025 7:43 PM IST
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
By Knakam Karthik Published on 31 Jan 2025 5:17 PM IST
ప్రత్యేకహోదా సాధనలో టీడీపీ, వైసీపీ ఫెయిల్..ద్రోహిగా నిలబెడతామంటూ షర్మిల హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడు..ఏపీకి ప్రత్యేక హోదా అడగడానికి ఇబ్బంది ఏంటని.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...
By Knakam Karthik Published on 30 Jan 2025 9:23 PM IST
ఆ 29 గ్రామాలు మినహా..ఏపీ వ్యాప్తంగా వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ...
By Knakam Karthik Published on 30 Jan 2025 8:16 PM IST
రాష్ట్రంలో సైబర్క్రైమ్ మినహా నేరాలన్నీ అదుపులోనే: ఏపీ డీజీపీ తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా దాదాపు 7 నెలలు పని చేసిన ద్వారకా తిరుమలరావు రేపటితో పదవీ విరమణ చేయనున్నారు.
By Knakam Karthik Published on 30 Jan 2025 6:42 PM IST
ప్రతి అవకాశాన్ని పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం జరిగింది. రూ.44,776 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన...
By Knakam Karthik Published on 30 Jan 2025 3:16 PM IST
దుష్ట రాజకీయాలతో అన్నపూర్ణాంధ్రప్రదేశ్ను నాశనం చేశారు..జగన్పై ఏపీ మంత్రి ఫైర్
దుష్ట రాజకీయాలతో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను నాశనం చేశారని వైసీపీ అధినేత జగన్పై ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 4:15 PM IST
అడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే వార్నింగ్
అడ్డగోలుగా వార్తలు రాస్తే.. రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తానంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం హెచ్చరిక ఇచ్చారు.
By Knakam Karthik Published on 29 Jan 2025 11:20 AM IST
ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే', త్వరలోనే టీచర్ల బదిలీ చట్టం: లోకేశ్
ఏపీలోని స్కూళ్లలో ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే'గా పాటించాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
By Knakam Karthik Published on 28 Jan 2025 9:12 PM IST
నేరాలు తగ్గి, సైబర్ క్రైమ్స్ పెరిగాయి..త్వరలోనే జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్: ఏపీ డీజీపీ
ఆంధ్రప్రదేశ్లో ఇతర నేరాలు పూర్తిగా తగ్గి సైబర్ నేరాల రేటు పెరిగిందని ఆ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో...
By Knakam Karthik Published on 28 Jan 2025 1:53 PM IST
ఏపీ సీఎంకు బిగ్ రిలీఫ్..కేసుల బదిలీపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం...
By Knakam Karthik Published on 28 Jan 2025 1:21 PM IST











