You Searched For "Andrapradesh"
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం..ఏపీకి ఐఎండీ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్కు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 24 Aug 2025 6:32 PM IST
ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం రివ్యూ..అధికారులకు కీలక ఆదేశాలు
ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 24 Aug 2025 3:36 PM IST
ప్రతి సంవత్సరం డీఎస్సీ..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 4:27 PM IST
Andrapradesh: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఘర్షణకు దిగి, దాడికి పాల్పడిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Aug 2025 3:25 PM IST
ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 11:55 AM IST
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు కన్వీనర్ కీలక సూచనలు
మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది..అని మెగా...
By Knakam Karthik Published on 22 Aug 2025 11:32 AM IST
ఏపీ లిక్కర్ కేసు..ప్రధాన నిందితుడి ఆస్తుల జప్తునకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 1:52 PM IST
Andrapradesh: నరేగా బిల్లులకు మోక్షం..రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి
2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా(MGNREGS) పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:15 AM IST
ఫారెస్ట్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి..పవన్కల్యాణ్ సీరియస్
చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:22 AM IST
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:10 AM IST
అమరావతిపై మీ ఏడుపులు ఇకనైనా ఆపండి
పశ్చిమ బైపాస్ నిర్మాణంలో అధికారుల అలసత్వం వల్లే రాజధాని ప్రాంతంలో వరద నీరు నిలిచిందని రాష్ట్ర మంత్రి నారాయణ చెప్పారు
By Knakam Karthik Published on 19 Aug 2025 3:39 PM IST
ప్రభుత్వ పాలసీలు ఇకపై వారికి అనుకూలంగానే ఉంటాయి: సీఎం చంద్రబాబు
చనిపోయాక కూడా పది మంది గుర్తుపెట్టుకునే పనులు చేయాలి, అందుకే మానవత్వంలో ముందుకు పోవాలి..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 19 Aug 2025 2:39 PM IST











