You Searched For "Andrapradesh"
అమరావతి గ్రీన్ సిటీ కోసం సర్కార్ చర్యలు..జపాన్లో రాష్ట్ర బృందం పర్యటన
అమరావతిని గ్రీన్ అండ్ రెసిలియంట్ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
By Knakam Karthik Published on 12 Sept 2025 10:53 AM IST
రైతులకు శుభవార్త..రాష్ట్రానికి 24,894 మెట్రిక్ టన్నుల యూరియా
ఆంధప్రదేశ్లో యూరియా కోసం అవస్థలు పడుతోన్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త అందించారు
By Knakam Karthik Published on 12 Sept 2025 6:54 AM IST
వేగంగా నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు..22 మంది సురక్షితంగా భారత్కు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగంవంతంగా కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 11 Sept 2025 11:56 AM IST
ఏపీలో 11 మంది IFS అధికారుల బదిలీ
రాష్ట్రంలో 11 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 11 Sept 2025 9:56 AM IST
ఆటోడ్రైవర్లకు గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..దసరా రోజు రూ.15 వేలు
ఆంధ్రప్రదేశ్లోని ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుకను ముందే ప్రకటించారు.
By Knakam Karthik Published on 10 Sept 2025 5:03 PM IST
నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం ఏపీ సర్కార్ టోల్ ఫ్రీ నెంబర్
నేపాల్లో చిక్కుకున్న తెలుగు పౌరులకు సహాయం చేయడానికి ఆంధ్ర భవన్లో అత్యవసర విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది
By Knakam Karthik Published on 10 Sept 2025 11:17 AM IST
ఇంత చేస్తున్నా వైసీపీ రాజకీయం చేస్తోంది..అచ్చెన్నాయుడు ఫైర్
యూరియా సమస్య కేవలం ఏపీలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఉంది..అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 2:13 PM IST
ఆ నౌకలో వచ్చే యూరియాను ఏపీకి కేటాయించండి..నడ్డాకు సీఎం చంద్రబాబు ఫోన్
యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 8 Sept 2025 5:25 PM IST
ఏపీలో భారీగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్..టీటీడీ ఈవోగా ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:56 PM IST
Andrapradesh: సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్
రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 1:59 PM IST
ఏపీలో ఆ వ్యాధి కారణంగా 20 మంది మృతి..హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
అనుమానిత మెలియోయిడోసిస్ మరణాల గురించి రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తురకపాలెం గ్రామంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది
By Knakam Karthik Published on 8 Sept 2025 12:22 PM IST
మైసూర్ దసరా వేడుకల తరహాలో విజయవాడలోనూ ఉత్సవాలు..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 5:49 PM IST











