You Searched For "Andhrapradesh"
3 రోజుల పాటు ఏపీలో ఉరుములతో కూడిన వర్షాలు
రానున్న 3 రోజుల పాటు ఉత్తర, దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలలో ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 20 April 2025 7:29 AM IST
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 20న (నేడు) నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
By అంజి Published on 20 April 2025 6:33 AM IST
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఇదే..
ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది.
By Medi Samrat Published on 17 April 2025 2:57 PM IST
అమరావతిలో రెండో విడత భూసేకరణ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
అమరావతిలో మరోసారి భూసమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు మంత్రి నారాయణ. ఐదువేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం...
By Medi Samrat Published on 15 April 2025 2:51 PM IST
రాజధాని అమరావతి కోసం.. మరిన్ని భూములు సేకరణకు ప్రభుత్వం యోచన
అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని భూములను సేకరించాలని యోచిస్తోంది.
By అంజి Published on 15 April 2025 8:39 AM IST
ALERT: నేటి నుంచి ఏపీలో 3 రోజులు వర్షాలు
రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్...
By అంజి Published on 15 April 2025 6:27 AM IST
Andhrapradesh: మెగా డీఎస్సీపై బిగ్ అప్డేట్!
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 5 April 2025 10:56 AM IST
ఏపీ వాసులకు శుభవార్త.. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో 'స్లాట్ బుకింగ్' సేవలు ప్రారంభం
రాష్ట్రంలోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 'స్లాట్ బుకింగ్' సేవలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు.
By అంజి Published on 4 April 2025 12:14 PM IST
ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదు
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా వ్యవహరించలేదని, ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారని వైసీపీ అధినేత జగన్...
By Medi Samrat Published on 2 April 2025 8:42 PM IST
బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి.. ఏపీలో తొలి కేసు
పచ్చి మాంసం తిన్న రెండేళ్ల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది. ఈ ఘటన కలకలం రేపుతోంది.
By అంజి Published on 2 April 2025 8:49 AM IST
ఏపీలో రిసార్ట్ రాజకీయాలు.. 38 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించిన వైసీపీ
విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న తరుణంలో, పార్టీ ఫిరాయింపుల భయంతో, వైఎస్ఆర్సీపీ 38 మంది గ్రేటర్...
By అంజి Published on 25 March 2025 1:47 PM IST
Andhrapradesh: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి
రాష్ట్రంలో ప్రజలకు ఇంపార్ట్టెంట్ నోట్. రేషన్ లబ్ధిదారుల ఈ కేవైసీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లా అధికారులను...
By అంజి Published on 22 March 2025 7:00 AM IST