You Searched For "Amaravati"
అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం
దుబాయ్ లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని...
By Medi Samrat Published on 22 Oct 2025 7:20 PM IST
ఏపీలో హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: నారా లోకేశ్
విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ భారత్లో ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 2:06 PM IST
మూడ్రోజుల యూఏఈ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 1:33 PM IST
ఏపీ చరిత్రలో రికార్డు..త్రాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కోసం రూ.10,319 కోట్లు
పట్టణాలలో తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది.
By Knakam Karthik Published on 21 Oct 2025 5:20 PM IST
నేడు ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరగనుంది
By Knakam Karthik Published on 18 Oct 2025 8:09 AM IST
వడ్డెర్లకు మైనింగ్ లీజులు..సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపు అంశంపై విధానాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు
By Knakam Karthik Published on 17 Oct 2025 4:05 PM IST
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన సీఎం..
భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 17 Oct 2025 1:38 PM IST
రాష్ట్రవ్యాప్త పర్యటనకు సీఎం చంద్రబాబు..ఎప్పటి నుంచి అంటే?
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం...
By Knakam Karthik Published on 16 Oct 2025 7:46 AM IST
చరిత్ర సృష్టించాలన్న, తిరగరాయాలన్న చంద్రబాబుతోనే సాధ్యం: లోకేశ్
చరిత్ర సృష్టించాలన్నా..దానిని తిరగరాయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం..అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 11:13 AM IST
సీఎం చేతుల మీదుగా అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
By Knakam Karthik Published on 13 Oct 2025 1:45 PM IST
ఏపీలో ప్రధాని మోదీ టూర్ కోసం రూ.15 కోట్లు విడుదల
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు
By Knakam Karthik Published on 13 Oct 2025 12:24 PM IST
అమరావతిలో నేడు సీఆర్డీఏ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఏపీ సీఎం
రాష్ట్ర రాజధాని నగర ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ, అమరావతిలో కొత్త CRDA ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు...
By అంజి Published on 13 Oct 2025 6:22 AM IST