ఎంపీ రేవంత్రెడ్డిపై కేసు నమోదు
నాగర్కర్నూల్ జిల్లాలో టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 4:51 PM IST
సీఎం సభా వేదికపైకి దూసుకెళ్లేందుకు యువకుడి యత్నం
బీహార్ సీఎం నితీశ్ కుమార్ సభలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 4:13 PM IST
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో షర్మిలకు స్థానం
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 3:54 PM IST
కాకినాడలో విషాదం, నాటు తుపాకీ పేలి చిన్నారి మృతి
కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలుడులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 3:21 PM IST
రూ.2లక్షల రుణమాఫీ.. 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: రేవంత్
సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 1:58 PM IST
బాలీవుడ్ నటుడు అక్షయ్కు భారతీయ పౌరసత్వం
బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 1:33 PM IST
ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు
ప్రధాని మోదీ చేసిన పలు వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 1:08 PM IST
హైదరాబాద్లోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ తీపి కబురు
హైదరాబాద్లోని గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 12:22 PM IST
వేల కోట్ల ఆస్తిని వదిలి..ప్రియుడిని పెళ్లి చేసుకున్న యువతి
వేల కోట్ల ఆస్తులను వదులుకుని ప్రియుడిని పెళ్లాడింది. ప్రస్తుతం సాదాసీదా జీవితాన్నే గడుపుతోంది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 11:51 AM IST
హిందీలో విడుదలకు సిద్ధం అవుతోన్న 'భోళా శంకర్'
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' హిందీలోనూ విడుదలకు సిద్ధం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 11:15 AM IST
మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం: ప్రధాని
మధ్యతరగతి వారి సొంతింటికలను సాకారం చేసేందుకు త్వరలో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 15 Aug 2023 10:47 AM IST
'నీట్'లో ర్యాంక్ రాలేదని విద్యార్థి సూసైడ్.. బాధతో తండ్రి కూడా..
ఓ విద్యార్థి నీట్ ఎగ్జామ్ రెండు సార్లు రాశాడు. కానీ ర్యాంకు రాలేదు. దాంతో తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 6:19 PM IST












