ఢిల్లీ వాసులను క్షమాపణ కోరిన ప్రధాని మోదీ..ఎందుకంటే..
దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు క్షమాపణలు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 11:20 AM IST
మా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్గాంధీనే: అశోక్ గెహ్లాట్
రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీనే క్లారిటీ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 10:46 AM IST
టీటీడీ బోర్డుని రాజకీయ పునరావాసంగా మార్చారు: పురందేశ్వరి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 2:00 PM IST
జై భీమ్కు అవార్డు రాలేదని నాని నిరాశ, నెట్టింట పెద్ద రచ్చ
జై భీమ్ సినిమాకు అవార్డు దక్కకపోవడం పట్ల న్యాచురల్ స్టార్ నానీ కూడా కాస్త నిరాశ చెందారు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 12:46 PM IST
Hyderabad: మద్యం మత్తులో కారుతో పోలీసు బీభత్సం
పోలీసు మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఆ తర్వాత నానా హంగామా సృష్టించాడు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 12:00 PM IST
తెలంగాణలో మరో రూ.647 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న కోకాకోలా
తెలంగాణలో కోకాకోలా కంపెనీ తన పెట్టుబడులను రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 11:31 AM IST
వింత ఘటన: పిల్లులకు పోస్టుమార్టం చేయాలని వ్యక్తి డిమాండ్
ఓ వ్యక్తి తన పిల్లులు అనుమానాస్పదంగా మృతిచెందాయని.. వాటికి పోస్టుమార్టం నిర్వహించాలంటూ వైద్యులను కోరాడు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 10:56 AM IST
Telangana: కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటన అప్పుడేనా?
ఈసారి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 10:23 AM IST
ఆగివున్న రైలులో భారీ అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి
తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 8:46 AM IST
పొరపాటే.. క్షమాపణలు కోరిన మంత్రి తలసాని
స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 8:28 AM IST
కువైట్లో రోడ్డుప్రమాదం, ఏపీకి చెందిన కుటుంబం మృతి
కువైట్లో ఇటీవల రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 7:52 AM IST
చంద్రయాన్-3 కోసం చెల్లి పెళ్లికి కూడా దూరం
ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అయ్యిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 7:25 AM IST












