సికింద్రాబాద్ నుంచి నన్ను గెలిపిస్తే స్వర్గంలా మారుస్తా: కేఏ పాల్
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్.
By Srikanth Gundamalla Published on 17 Oct 2023 10:27 AM IST
ఫీజు అవసరం లేదు.. ఆ స్కూల్లో ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే చాలు..
అస్సాంలో అక్షర్ స్కూల్ ఒకటి ఉంది. ఈ స్కూల్లో ఫీజు కింద ప్లాస్టిక్ బాటిల్స్ను తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 4:30 PM IST
Hyderabad: కారులో రూ.2 కోట్లు పట్టుకున్న గాంధీనగర్ పోలీసులు
గాంధీ నగర్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న రూ.2.09 కోట్ల నగదుని పట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 3:47 PM IST
తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు..బీజేపీ కూడా పోరాడింది: రాజ్నాథ్సింగ్
తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే పోరాటం చేయలేదని.. రాష్ట్ర సాధన కోసం బీజేపీ కూడా పోరాడిందని రాజ్నాథ్సింగ్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 3:20 PM IST
Hyderabad: మియాపూర్లో 27 కిలోల బంగారం పట్టివేత
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున బంగారం, వెండి పోలీసులు పట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 2:15 PM IST
డిసెంబర్లోపు విశాఖకు మారుతా.. ఇక్కడి నుంచే పాలన: సీఎం జగన్
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన అందించనున్నట్లు వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 2:00 PM IST
కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో గుబులు మొదలైందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం అన్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 12:45 PM IST
మంత్రి గంగుల కమలాకర్ వాహనంలో పోలీసుల తనిఖీలు (వీడియో)
మంత్రి గంగలు కమలాకర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు కొదురుపాక వద్ద అడ్డుకున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 12:18 PM IST
పఠాన్చెరులో బీఆర్ఎస్కు షాక్.. పార్టీకి నీలం మధు రాజీనామా
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ ఎదురైంది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నీలం మధు ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 11:46 AM IST
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి (52) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 10:42 AM IST
ఆధార్ తరహాలో విద్యార్థులకు 'వన్ నేషన్-వన్ ఐడీ'
ఆధార్ తరహాలోనే దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 10:16 AM IST
రాష్ట్రంలో ఏ ఖైదీకి ఇవ్వని విధంగా చంద్రబాబుకి ఏసీ ఇచ్చారు: మంత్రి అంబటి
ఏపీలో ఇప్పటి వరకు ఏ ఖైదీకి ఏసీ ఇచ్చిన దాఖలాలు లేవు కాని.. చంద్రబాబుకి ఇచ్చారన్నారు మంత్రి అంబటి రాంబాబు.
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 5:30 PM IST












