సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే జాగ్రత్త..!
సంక్రాంతి పండగ వస్తే చాలు అందరూ సొంత ఊళ్లకు వెళ్తుంటారు. ఈక్రమంలోనే హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అవుతుంది.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 8:30 PM IST
రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ!
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 7:30 PM IST
విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ (55) కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 7:00 PM IST
200 యూనిట్లలోపు కరెంటు బిల్లు వస్తే చెల్లించకండి: ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఇస్తామని చెప్పారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 6:15 PM IST
సీఎం రేవంత్ చొరవ.. కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం
విధి నిర్వహణలో పాల్గొన్న ఓ కానిస్టేబుల్ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 5:26 PM IST
ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపై పడ్డ ఘటనలో అధికారి సస్పెన్షన్
ప్రజాపాలన దరఖాస్తుల ట్రాన్స్పోర్టు విషంలో నిర్లక్ష్యంగా వ్యవహించిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 4:59 PM IST
'గుంటూరు కారం' సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి
'గుంటూరు కారం' సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభత్వం అనుమతి ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 4:28 PM IST
ఫార్ములా ఈ-రేస్తో రాష్ట్రానికి ఉపయోగమేమీ లేదు: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్లో ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ-రేసింగ్ను నిర్వాహకులు రద్దు చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 4:11 PM IST
రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న షమీ
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నారు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 3:43 PM IST
వాహనదారులకు అలర్ట్.. పెండింగ్ చలాన్ల ఆఫర్కు రేపే లాస్ట్ డేట్!
రాయితీల ద్వారా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి మరో ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 3:07 PM IST
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 2:25 PM IST
ఏపీ డిప్యూటీ సీఎంపై హైదరాబాద్లో కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్లో కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 9:30 PM IST












