కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్
దేశంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 8:25 AM IST
మరికాసేపట్లోనే ఓట్ల లెక్కింపు.. పిఠాపురంపైనే అందరి చూపు
ముఖ్యమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపు ఎవరిదనే దానిపై అందరి చూపు ఉంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 7:31 AM IST
రేపు హైదరాబాద్లో మద్యం దుకాణాలు బంద్.. అమల్లో 144 సెక్షన్
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హైదరాబాద్లో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు సూచించారు.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 5:15 PM IST
బెంగళూరుని ముంచెత్తుతున్న వానలు.. 133 ఏళ్ల తర్వాత..
రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 4:08 PM IST
ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 2:45 PM IST
ఓపిక పట్టండి.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయ్: సోనియాగాంధీ
తాజాగా ఎగ్జిట్ పోల్స్ గణాంకాలపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 2:15 PM IST
దేశ ఓటర్లు 2024లో చరిత్రను లిఖించారు: సీఈసీ రాజీవ్కుమార్
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 1:45 PM IST
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు
వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 12:55 PM IST
తుపాకీతో కాల్చుకుని ఏపీలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 12:39 PM IST
Hyderabad: ఆడుకుంటూ ఉండగా కూలిన గోడ.. ఇద్దరు చిన్నారులు మృతి
ఈ విషాద సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్నగర్లో జరిగింది.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 12:17 PM IST
Pune Accident Case: మద్యం తాగేసి ఉన్నా..నాకేం గుర్తులేదు: మైనర్
పుణెలో ఇటీవల జరిగిన పోర్షే కారు యాక్సిడెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 11:53 AM IST
టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ ఆడనున్న టీమ్ ఇదే..! ఓపెనర్లుగా రోహిత్, కోహ్లి?
టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం అయ్యింది. అమెరికా, వెస్టిండీస్లో ఈ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 11:28 AM IST