జాతీయం - Page 96
ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
By Medi Samrat Published on 2 Aug 2025 4:37 PM IST
Video: అంత్యక్రియల్లో డ్యాన్స్ చేసి.. స్నేహితుడి చివరి కోరిక తీర్చిన వ్యక్తి
మధ్యప్రదేశ్లోని మాంద్సౌర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుడి అంత్యక్రియల ఊరేగింపులో నృత్యం చేయడం ద్వారా అతనికి ఇచ్చిన హృదయపూర్వక వాగ్దానాన్ని...
By అంజి Published on 2 Aug 2025 1:30 PM IST
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు.
By అంజి Published on 2 Aug 2025 11:48 AM IST
రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందని వార్తలు.. ఖండించిన ప్రభుత్వ వర్గాలు
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భారత చమురు కంపెనీలు రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసినట్లు నివేదికలు వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రభుత్వ వర్గాలు ఆ...
By అంజి Published on 2 Aug 2025 10:53 AM IST
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉంది: నడ్డా
హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84% మందికి కాలేయ ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.
By అంజి Published on 2 Aug 2025 7:34 AM IST
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.2,000
పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నేడు ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ చేసేందుకు కేంద్ర...
By అంజి Published on 2 Aug 2025 6:43 AM IST
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు కోర్టులో ఎదురుదెబ్బ..!
బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కి పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 1 Aug 2025 4:22 PM IST
రూ. 15,000 జీతంతో 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి సంపాదించాడా..? అవే కాదు.. ఇంకా ఆస్తులు..!
కర్నాటకలో కేవలం రూ.15 వేల జీతంతో పనిచేసిన మాజీ క్లర్క్ ఆస్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
By Medi Samrat Published on 1 Aug 2025 3:59 PM IST
పని మనిషిపై అత్యాచారం కేసు.. దోషిగా తేలిన మాజీ ఎంపీ రేవణ్ణ
అత్యాచారం కేసులో కర్ణాటకకు చెందిన జేడీఎస్ బహిస్కృత నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.
By అంజి Published on 1 Aug 2025 2:38 PM IST
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 2:37 PM IST
దారుణం..ట్యూషన్ నుంచి వెళ్తున్న బాలుడు కిడ్నాప్, పెట్రోల్ పోసి కిరాతకంగా హత్య
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 1 Aug 2025 10:46 AM IST
రూ.17 వేల కోట్ల రుణం మోసం..అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
రుణం మోసం కేసులో రిలయన్స్ గ్రూప్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది
By Knakam Karthik Published on 1 Aug 2025 10:14 AM IST














