జాతీయం - Page 97
ఎన్డీయేకు బిగ్ షాక్.. బంధం తెంచుకున్న పన్నీర్ సెల్వం..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే క్యాడర్ హక్కుల పునరుద్ధరణ కమిటీ గురువారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్...
By Medi Samrat Published on 31 July 2025 8:30 PM IST
ధర్మస్థల మిస్టరీ.. బయటపడిన అవశేషాలు..!
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల' లో అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు సాగుతోంది.
By Medi Samrat Published on 31 July 2025 7:04 PM IST
కోర్టు తీర్పు నిరాశపరిచింది.. మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పుపై ఒవైసీ స్పందన ఇదే..!
మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ NIA కోర్టు తీర్పు ఇచ్చింది.
By Medi Samrat Published on 31 July 2025 2:43 PM IST
ఆధారాలు లేవు, అందరూ నిర్దోషులే..మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు
దేశంలో సంచలనం కలిగించిన మాలేగావ్లో బాంబు పేలుళ్ల ఘటన కేసులో ముంబైలోని ఎన్ఐఏ కోర్టు పదిహేడెళ్ల తర్వాత తీర్పు వెలువరించింది
By Knakam Karthik Published on 31 July 2025 12:45 PM IST
విషాదం..ఆర్మీ వాహనంపై బండరాయిపడి ఇద్దరు జవాన్లు మృతి
ఆర్మీ వాహనంపై బండరాయి పడిపోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా, ముగ్గురు అధికారులు గాయపడ్డారని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 31 July 2025 10:21 AM IST
ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ ఇదే.. బెంగళూరు మహిళలో గుర్తింపు.!
గోపీచంద్ ఒక్కడున్నాడు సినిమాలో రేర్ బ్లడ్ గ్రూప్ గురించి విన్నాం. అదే బాంబే బ్లడ్ గ్రూప్. ఈ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా అభిమానులను చాలా...
By Medi Samrat Published on 31 July 2025 8:59 AM IST
అభ్యర్థుల కోసం వేట మొదలెట్టిన అసదుద్దీన్ ఒవైసీ
త్వరలో బీహార్ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు తగిన అభ్యర్థులను గుర్తించడానికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తన ఆపరేషన్ బీహార్ ను...
By Medi Samrat Published on 30 July 2025 8:15 PM IST
'లేఖలు పంపడం సీజేఐ పని కాదు'.. జస్టిస్ వర్మ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం
జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
By Medi Samrat Published on 30 July 2025 3:58 PM IST
బెంగళూరులో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకురాలు అరెస్టు
అల్ఖైదా (AQIS) టెర్రర్ మాడ్యుల్ మాస్టర్మైండ్ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు
By Knakam Karthik Published on 30 July 2025 1:43 PM IST
పూంచ్లో చొరబాటుకు ప్రయత్నం..ఇద్దరు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆర్మీ
జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది.
By Knakam Karthik Published on 30 July 2025 12:00 PM IST
ప్రముఖ ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ కన్నుమూత
భారతదేశంలో జన్మించిన ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్థికవేత్త, విద్యావేత్త, యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు లార్డ్ మేఘనాథ్ దేశాయ్ మంగళవారం గురుగ్రామ్లో 85...
By అంజి Published on 30 July 2025 7:46 AM IST
పాకిస్థాన్కు మద్దతిచ్చిన ఆ మూడు దేశాలు ఏవి.? లోక్సభలో ప్రస్తావించిన ప్రధాని మోదీ
పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా ఉగ్రవాదం, అణు బెదిరింపులకు భారతదేశం ఇకపై తల వంచబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 29 July 2025 8:26 PM IST














