జాతీయం - Page 211
వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి చేరుకున్న ఏక్నాథ్ షిండే
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహారాష్ట్ర తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆరోగ్యంపై స్పందించారు.
By Medi Samrat Published on 3 Dec 2024 2:34 PM IST
వేదికపై పంది కడుపు చీల్చి మాంసాన్ని తిన్న యాక్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
రామాయణంలో రాక్షస పాత్ర పోషిస్తున్న 45 ఏళ్ల థియేటర్ యాక్టర్ని ఒడిశాలోని గంజాం జిల్లాలో అరెస్టు చేశారు.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:52 AM IST
మంత్రుల జాబితాను ఎందుకు ఇవ్వడం లేదు.? కారణం చెప్పిన కాంగ్రెస్..!
జార్ఖండ్లో ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి గులాం అహ్మద్ మీర్ చురుకుగా ఉన్నారు.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:32 AM IST
షిండే స్థాయిని కాపాడాల్సిన బాధ్యత బీజేపీదే : శివసేన
మహారాష్ట్ర ఎన్నికలు షలితాలు వెలువడి చాలా సమయం గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరుపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
By Medi Samrat Published on 3 Dec 2024 9:56 AM IST
మహారాష్ట్ర సీఎం సస్పెన్స్.. ఇద్దరు పరిశీలకులను నియమించిన బీజేపీ.. 5న ప్రమాణం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
By Medi Samrat Published on 2 Dec 2024 4:11 PM IST
మహారాష్ట్ర సీఎం ఎవరు? పవార్ ఢిల్లీ పర్యటన.. షిండే అనారోగ్యంతో..
మహారాష్ట్రలో గత 10 రోజులుగా సీఎం పేరుపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులైంది.
By Medi Samrat Published on 2 Dec 2024 3:30 PM IST
'బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే మంత్రి అయ్యారు'.. సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చివాట్లు
డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి బెయిల్పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది.
By Medi Samrat Published on 2 Dec 2024 2:45 PM IST
పార్లమెంట్ హౌస్లో ఆ సూపర్ హిట్ చిత్రాన్ని వీక్షించనున్న ప్రధాని
న్యూఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్లోని లైబ్రరీలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ‘ది సబర్మతి రిపోర్ట్’ అనే హిందీ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ...
By Medi Samrat Published on 2 Dec 2024 2:04 PM IST
విషాదం.. మొదటి పోస్టింగ్కి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ అధికారి మృతి
మధ్యప్రదేశ్కు చెందిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి కర్ణాటకలోని హసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్లో బాధ్యతలు స్వీకరించడానికి వెళుతుండగా ఆదివారం రోడ్డు...
By అంజి Published on 2 Dec 2024 12:50 PM IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్: బీజేపీ సీనియర్ నేత
డిసెంబరు 2 లేదా 3 తేదీల్లో జరగనున్న సమావేశంలో శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు చేసిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్...
By అంజి Published on 2 Dec 2024 7:33 AM IST
పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభం వాయిదా?
ప్రతిష్టాత్మక పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ప్రారంభం వాయిదా వేయబడింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రెండు వర్గాలు పైనాన్షియల్ ఎక్స్ప్రెస్కి ఈ...
By అంజి Published on 2 Dec 2024 7:11 AM IST
అంబులెన్స్ బోల్తా.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్స్ బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు
By Medi Samrat Published on 1 Dec 2024 5:43 PM IST














