జాతీయం - Page 142
'మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది'.. పాక్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసేవారికి "తగిన" సమాధానం ఇవ్వడం తన బాధ్యత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం అన్నారు.
By అంజి Published on 5 May 2025 6:27 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి: ప్రధాని మోడీతో ఎయిర్ చీఫ్ మార్షల్ సమావేశం
ప్రధాని మోడీతో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 4 May 2025 5:52 PM IST
700 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం, ముగ్గురు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 4 May 2025 2:58 PM IST
భారత్తో పాక్ 4 రోజులు మాత్రమే యుద్ధం చేయగలదు: నివేదిక
గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశంతో ఉద్రిక్తతల మధ్య , పాకిస్తాన్ సైన్యం కీలకమైన ఫిరంగి మందుగుండు సామగ్రి కొరతను ఎదుర్కొంటోంది.
By అంజి Published on 4 May 2025 12:48 PM IST
పాక్ రేంజర్ని అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ దళాలు
రాజస్థాన్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో దేశ పారామిలిటరీ దళానికి చెందిన పాకిస్తానీ రేంజర్ను సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) శనివారం అదుపులోకి...
By అంజి Published on 4 May 2025 7:15 AM IST
నేడే దేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్.. ఐడీ కార్డు తప్పనిసరి, నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ ఎగ్జామ్ ఇవాళ జరగనుంది. ఈ పరీక్ష భారతదేశం, విదేశాలలో 566 నగరాల్లో నిర్వహించబడుతుంది.
By అంజి Published on 4 May 2025 6:40 AM IST
పాకిస్థాన్ ను సమర్థించిన వారిపై కేసులు.. ఇప్పటి వరకూ ఎంత మంది అరెస్ట్ అయ్యారంటే?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాడనే ఆరోపణలపై అస్సాంలోని ధుబ్రీ జిల్లా నుండి ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత...
By Medi Samrat Published on 3 May 2025 7:01 PM IST
సుహాస్ శెట్టి హత్యోదంతం.. 8 మంది అరెస్ట్
కర్ణాటక రాష్ట్రంలో హిందూ సంస్థ కార్యకర్త హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు.
By Medi Samrat Published on 3 May 2025 5:45 PM IST
గుజరాత్లో భూకంపం
గుజరాత్లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలజీ రీసెర్చ్ (ISR) ఈ సమాచారాన్ని ఇచ్చింది.
By Medi Samrat Published on 3 May 2025 2:45 PM IST
పాక్ నుండి వచ్చే దిగుమతులపై భారత్ నిషేధం
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మరో కఠినమైన చర్యలో భాగంగా, పాకిస్తాన్ నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తువుల దిగుమతిని భారతదేశం నిషేధించిందని...
By అంజి Published on 3 May 2025 12:22 PM IST
'నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్పై దాడి చేస్తా'.. మంత్రి అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక మైనారిటీ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పొరుగు దేశంపై యుద్ధం చేయడానికి ఆత్మాహుతి బాంబుతో పాకిస్తాన్కు పంపాలని డిమాండ్ చేసిన వీడియో.. ఇప్పుడు...
By అంజి Published on 3 May 2025 11:13 AM IST
ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు మృతి, 30 మందికి పైగా గాయాలు
శుక్రవారం రాత్రి గోవాలోని షిర్గావ్లో శ్రీ లైరాయ్ జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 3 May 2025 8:11 AM IST














