జాతీయం - Page 129
'ప్రతీకారం తీర్చుకుంటాం'.. పాకిస్తాన్కు భారత్ హెచ్చరిక
భారత్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రి అత్తౌల్లా తరార్ తమ దేశం ఎటువంటి కాల్పుల విరమణ...
By అంజి Published on 11 May 2025 9:16 AM IST
జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం ఎలా ఉందంటే?
కాల్పుల విరమణకు ఒప్పుకుని మళ్లీ డ్రోన్లతో దాడికి తెగబడిన పాక్కు భారత్ దీటైన సమాధానం చెబుతోంది. ప్రస్తుతం జమ్మూ సిటీ, అఖ్నూర్లో సాధారణ పరిస్థితులు...
By అంజి Published on 11 May 2025 8:36 AM IST
శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో బంగారం దొంగతనం
కేరళ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుండి దాదాపు 100 గ్రాముల బంగారం దొంగిలించబడిందని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 11 May 2025 7:34 AM IST
పాక్ మళ్లీ కాల్పుల ఉల్లంఘన.. భారత్ ఎదురుదాడి.. ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటలకే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటలకే, పాకిస్తాన్ శనివారం రాత్రి నియంత్రణ రేఖ (ఎల్ఓసి), జమ్మూ...
By అంజి Published on 11 May 2025 6:33 AM IST
కాల్పుల విరమణ.. కాంగ్రెస్ డిమాండ్ ఇదే..!
భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అధికారికంగా ప్రకటించారు.
By Medi Samrat Published on 10 May 2025 8:07 PM IST
ఇకపై ఉగ్రదాడులు జరిగితే భారత్ ఇలాగే స్పందిస్తుంది
భవిష్యత్తులో జరిగే ఏవైనా ఉగ్రవాద దాడులను యుద్ధ చర్యలుగా పరిగణించాలని భారత్ నిర్ణయించిందని, దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు...
By Medi Samrat Published on 10 May 2025 6:40 PM IST
భారత్కు డైరెక్ట్గా కాల్ చేసిన పాకిస్థాన్
కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ భారతదేశాన్ని సంప్రదించింది.
By Medi Samrat Published on 10 May 2025 6:35 PM IST
అత్యున్నత రక్షణ సంస్థలతో కీలక భేటీ నిర్వహించిన ప్రధాని మోదీ
పాకిస్తాన్తో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అత్యున్నత రక్షణ సంస్థలతో...
By Medi Samrat Published on 10 May 2025 4:40 PM IST
సరిహద్దులకు సైన్యాన్ని తరలిస్తున్న పాక్.. సిద్ధంగా ఉన్న భారత దళాలు
1999 కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలకు పాకిస్తాన్ తన సైన్యాన్ని తరలిస్తోందని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే భారత...
By Medi Samrat Published on 10 May 2025 3:17 PM IST
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. ఆహార నిల్వలపై పుకార్లను ఖండించిన కేంద్రం
దేశంలో నిత్యావసర వస్తువుల కొరత లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం...
By అంజి Published on 10 May 2025 12:19 PM IST
పాక్ మత చిచ్చుకు యత్నిస్తోంది.. తప్పుడు ప్రచారాలను నమ్మకండి: మిస్రీ
ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రక్షణ శాఖ అధికారులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కీలక ప్రకటన...
By అంజి Published on 10 May 2025 11:29 AM IST
మోదీజీ అనుమతి ఇవ్వండి.. ఆత్మాహుతి బాంబర్ని అవుతా: మంత్రి
పాకిస్థాన్పై 'ఆపరేషన్ సింధూర్'లో నిమగ్నమైన భారత సాయుధ దళాల శ్రేయస్సు కోసం శుక్రవారం కర్ణాటక అంతటా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
By అంజి Published on 10 May 2025 10:10 AM IST














