ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. విడుదలైన ఫలితాల్లో.. అగ్రికల్చర్ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీఎస్సీహెచ్ఈ తరఫున జేఎన్టీయూ అనంతపురం ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ,...