హైదరాబాద్: ఆధునికయుగం అతి వేగంగా దూసుకెళ్తోంది. టెక్నాలజీ పెరగడంతో మనుషుల్లో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. చాలా మందికి నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి. రాత్రి సమయంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు చూస్తూ నిద్ర పోకపోవడంతో దాని ప్రభావం ఉద్యోగం, చదువులపై తీవ్రంగా చూపిస్తోంది. మన జీవనం సరిగా సాగాలంటే మంచిగా...